తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో తన పాటద్వారా పల్లె పల్లెనా భావజాలవ్యాప్తి చేసిన గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) మరణం...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో...
ప్రజా యుద్ధ నౌక గద్దర్ మృతిపై జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. జూలై నెల చివరి వారంలో ఆస్పత్రిలో గద్దర్ ను స్వయంగా పరామర్శించిన పవన్ నేడు...
ప్రజా కవి గద్దర్ మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం ఆయన పాటుపడ్డారని కొనియాడారు.
"ప్రజా కవి - గాయకుడు, బడుగు,...
గద్దర్ హఠాన్మరణం పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన పాట ప్రజలను కదిలించిందన్నారు. పోరాహక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసిందని పేర్కొన్నారు.
“ప్రజా గాయకుడు” గద్దర్...
ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అమీర్ పేటలోని శ్యామకరణ్ రోడ్డులో ఉన్న అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి ఈ మధ్యాహ్నం మృతి...
ప్రాజెక్టుల యాత్ర పేరుతో బయలుదేరిన చంద్రబాబు, నిన్న దురుద్దేశంతో రూటు మార్చుకుని, పుంగనూరు వెళ్తానంటూ నిన్న బైపాస్ రోడ్ వద్ద విధ్వంసం సృష్టించారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు...
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, తాము పంచాయతీలకు ఇస్తున్న నిధులు ఏపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కేంద్రమే చెప్పిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. చివరకు సర్పంచ్లు నిధుల కోసం...
విభజించు పాలించు ఉన్న సిద్ధాంతాన్ని అవలంబిస్తూ భారతీయ జనతా పార్టీ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బ్రిటిష్ వారు మొదలుపెట్టిన విభజించు పాలించు అన్న సిద్ధాంతాన్ని ఇప్పుడు...
తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి ఛైర్మన్ గా నియమించారు. భూమన టిటిడి ఛైర్మన్ గా పనిచేయడం ఇది రెండోసారి. గతంలో డా....