Tuesday, March 11, 2025
HomeTrending News

TDP: వారి విమర్శలకు స్పందించరేం?: అచ్చెన్న ప్రశ్న

దళితులకు టిడిపి హయంలో అమలు చేసిన కార్యక్రమాలపై, ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై బహిరంగచర్చకు రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీకి సవాల్ విసిరారు. నాలుగేళ్ళుగా రాష్ట్రంలో...

GHMC: 16న జిహెచ్ఎంసి వార్డ్ కార్యాలయాలు ప్రారంభం

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు జిహెచ్ఎంసి లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కార్పోరేటర్లతో ప్రగతిభవన్లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,...

ChatGPT: చాట్‌జీపీటీ ఆధ్యాత్మిక ప్రసంగం

జర్మనీలోని ఫుర్త్‌లో గల సెయింట్‌ పాల్స్‌ చర్చిలో ఫాదర్‌కు బదులు ఆధ్యాత్మిక ప్రసంగం చేసి శభాష్‌ అనిపించుకుంది చాట్‌జీపీటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ అయిన చాట్ జీపీటీ గత ఏడాది నవంబర్ లో...

Rojgar Mela: ఉద్యోగ కల్పనకు కేంద్రం కృషి : కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

కేంద్రప్రభుత్వం ఓవైపు నైపుణ్యాభివృద్ధి చేపడుతూనే.. మరోవైపు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉపాధి కల్పనకు బాటలు వేస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్​ రెడ్డ అన్నారు. సికింద్రాబాద్​లోని లోయర్​ట్యాంక్​బండ్​లో పింగళి వెంకట్రామిరెడ్డి హాల్​ నిర్వహించిన రోజ్​గార్​మేళాకు...

YS Jagan: జీపీఎస్ దేశానికే రోల్ మోడల్: సిఎం జగన్

ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వ పథకాల డెలివరీ మెకానిజం బాగుంటుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సంక్షేమం, సంతోషం కోసం ప్రతి కార్యక్రమం...

Biparjoy cyclone: గుజ‌రాత్ తీరంలో స‌ముద్రం అల్ల‌క‌ల్లోలం

బిప‌ర్‌జాయ్ తుఫాన్ గుజ‌రాత్ తీరం దిశ‌గా వెళ్తోంది. దీంతో ద్వార‌క‌లో బ‌ల‌మైన గాలులు వీస్తున్నాయి. స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మార‌డంతో పెద్ద ఎత్తున్న‌ అల‌లు ఎగిసిప‌డుతున్నాయి. పోరుబంద‌ర్‌తో పాటు ద్వార‌క జిల్లాల్లో గాలి వేగం...

BJP: విచారణ జరిపిస్తారా?: జీవీఎల్

భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ సిఎం జగన్ కు అండగా లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఓ బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ వైసీపీకి ధీటుగా...

Cotton Seed: పత్తి విత్తనాల కొరతపై మంత్రి ఆగ్రహం

పత్తి విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. పత్తి సాగుకు రైతులు ఉపయోగించేది BG I I హైబ్రిడ్‌ విత్తనాలు అని.. అన్ని...

Bengaluru Rains: బెంగళూరులో భారీ వర్షం

నైరుతీ రుతుపవనాల తొలకరి రాక బెంగళూరు నగరాన్ని కుదిపేసింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలను మరవకముందే.. కర్ణాటక రాజధాని బెంగళూరును మరోసారి వరదలు హడలెత్తించాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని...

Dayakar Reddy: కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత

కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఈ రోజు కన్నుమూశారు. బోన్‌ క్యాన్సర్ కారణంగా దయాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్ధితి విషమించడంతో.. కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తెలుగుదేశం...

Most Read