వేసవి రద్దీ కారణంగా విఐపి దర్శనాలు, సిఫార్సు లేఖలతో పాటు ఆర్జిత సేవలలో మార్పులు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోవడం, వేసవి సెలవుల...
తాము అధికారంలోకి వస్తే సంక్షేమంలో ఎలాంటి కోత ఉండబోదని, అర్హులందరికీ సంక్షేమం అందిస్తామని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు హామీ ఇచ్చారు. రాజమండ్రిలో ఈనెల 27,28 తేదీల్లో జరగబోయే మహానాడులో మొత్తం...
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ అమెరికా పర్యటన ఫలప్రదంగా సాగుతోంది. ప్రతిష్టాత్మక కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నాయి. తాజాగా మరో కంపెనీ ఈ జాబితాలో...
నోట్ల రద్దుతో కేంద్రంలో మోడీ పాలనకు తిరోగమనం మొదలైందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇది దేశాభివృద్ధికి ఎంత మాత్రం దోహద పడదని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు...
సర్వమత సౌభాతృత్వానికి తెలంగాణను ప్రతీకగా నిలిపారు సీఎం కేసీఆర్ అని, కరీంనగర్ పట్టణంలో కళియుగ ప్రత్యక్ష ధైవం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి...
కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పదవీ స్వీకార ప్రమాణం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీతో పాటు పలు రాష్ట్రాల...
ఉత్తరాంధ్ర అభివృద్ధి కంటే అమరావతిలో కొన్న భూముల రేట్లు పడిపోతాయనే భయమే చంద్రబాబులో ఉందని, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. అక్కడ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోతుందని,...
హైదరాబాద్ లోని కుకట్ పల్లిలో నేడు జరిగే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధులు అధికారికంగా తెలియజేశారు. నేడు జూనియర్ ఎంటీఆర్...
కేంద్రబ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దేశంలో అతిపెద్ద 2000 డినామినేషన్ నోట్లను చలామణి...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ లక్ష్యం రూ.2,42,775 కోట్లుగా నిర్ధారించడం, గత సంవత్సరం లక్ష్యం రూ.2.14 లక్షల కోట్లు కాగా ఈ ఏడాది 13.42% ఎక్కువగా ఉండటం పట్ల ఆర్థిక వైద్యారోగ్య...