Thursday, March 13, 2025
HomeTrending News

Demonetization: జోరుగా బంగారం కొనుగోళ్ళు

బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో వివాహాల సీజన్‌లోనూ డిమాండ్‌ తగ్గింది. తులం బంగారం ధర రికార్డు స్థాయికి చేరడంతో మధ్యతరగతి ప్రజలు అటువైపు కన్నెత్తి చూడాలంటేనే దడుసుకున్నారు. అయితే గత మూడు నాలుగు రోజులుగా...

peoples March: కెసిఆర్ అక్రమాలను బయట పెడతాం – భట్టి

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 68వ రోజు మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లో కొనసాగుతోంది. వడదెబ్బ వల్ల స్వల్ప అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి...

Jain:జైన భవన్ నిర్మాణానికి 2 ఎకరాలు

రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ మతస్థుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. గంగా జమున తెహజీబ్ కు నిలయమైన తెలంగాణ రాష్ట్రంలో దేశంలో పలు ప్రాంతాలకు చెందిన...

Ration Dealers: రేషన్‌ డీలర్లతో చర్చలు సఫలం

పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించవలసిన కనీస బాధ్యత, కర్తవ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఎంతైతే ఉందో రేషన్‌ డీలర్లపై కూడా అంతే వుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు....

Guyana: గయానాలో అగ్ని ప్రమాదం… 20 మంది మృతి

దక్షిణ అమెరికాలోని గయానా దేశంలో విషాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల వసతి గృహంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ప్రభుత్వం...

G.O.111: రద్దు వెనుక భారీ కుంభకోణం – రేవంత్ రెడ్డి

జీవో 111 రద్దు వెనుక ప్రపంచ చరిత్రలో కనివిని ఎరుగని భారీ కుంభకోణం దాగి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ కుంభకోణం విలువను...

Manipur: మణిపూర్ లో మళ్ళీ ఉద్రిక్తత

మణిపూర్‌లో ఈ రోజు (సోమవారం) మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. రాజధాని ఇంఫాల్‌లో పలు ఇండ్లకు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి...

Bandar Port: మంచి చేసిన చరిత్ర బాబుకు లేదు: సిఎం జగన్

రూపం మార్చుకున్న అంటరానితనానికి, నయా పెత్తందార్ల భావజాలానికి ప్రతీక చంద్రబాబు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతి పరిధిలో ప్రతి పేదవాడికి 1.1 సెంటు భూమి ఇచ్చి,...

Kesineni Comments: విజయవాడ టిడిపిలో కేశినేని కలకలం

మరోసారి ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేయాలనుకుంటున్నానని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని స్పష్టం చేశారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే కేశినేని భవన్ లో కూర్చుంటానని చెప్పారు. ఉద్యమ సమయంలో...

Kethu Viswanatha Reddy: కేతు విశ్వనాథ రెడ్డి మృతి- సిఎం సంతాపం

ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత కేతు విశ్వనాథరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు.  రెండు రోజుల కిందట ఒంగోలులో ని కుమార్తె ఇంటికి వెళ్ళిన  కేతు విశ్వనాథరెడ్డికి తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో గుండెపోటుకు...

Most Read