పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బాయ్ కాట్ చేయాలంటూ 19 పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పు బట్టారు. ఇది ప్రజాస్వామ్యం స్పూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు....
భారత్లో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ వీరిద్దరి మధ్యా చర్చ జరిగింది. ఎలాంటి...
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ పరిశ్రమలోని తెలుగు వారందరినీ ఒక వేదిక పైకి తెచ్చేందుకు ఏర్పడిన వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (WTITC) అగ్రరాజ్యం అమెరికాలో తన ముద్ర వేసుకుంది. వాట్సాప్, గూగుల్, ఫేస్బుక్,...
ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బెంగళూర్ను ముంచెత్తాయి. కుండపోతతో నగర వీధులు జలమయం కావడం బుధవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించడంతో అధికారులు...
అమెరికా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కప్పట గ్రామానికి చెందిన బోయ మహేశ్ (25)పై చదువుల కోసం...
భావి తరాల తలరాతలు మార్చేందుకు తాము ఖర్చు పెట్టే ప్రతిపైసా మానవ వనరులమీద పెట్టుబడులు పెట్టినట్లేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యారంగంలో రాబోయే రోజుల్లో దేశానికే...
దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఈ ఏడాది ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది. ఉదయం వాన పాడితే సాయంత్రానికల్లా వేడి దంచుతోంది. ఇక రేపటి నుంచి రోహిణి కార్తె...
అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీ ర్యాలీలకు ర్యాలీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరులో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆర్-5 జోన్కు వ్యతిరేకంగా తుళ్లూరు దీక్షా శిబిరంలో...
పాలనలో నైజాంను మించిన సీఎం కేసీఆర్..ఇష్టారాజ్యంగా ప్రభుత్వ శాఖల కుదింపు చేస్తున్నారని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. రెవెన్యూ శాఖ నిర్వీర్యం.. వీఆర్ వో వ్యవస్థ రద్దుతో క్షేత్రస్థాయిలో ప్రభుత్వం కనుమరుగయిందన్నారు. ఆంక్షలు...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ తీరు మారడం లేదు. తమ పార్టీ అధికారంలో లేని చోట ఒకలా, ఉన్నచోట మరోలా వ్యవహరిస్తూ అవకాశం ఉన్న ప్రతిసారి తన ద్వంద్వ వైఖరి చాటుకుంటున్నది. అందుకు...