కరోనా పోయింది.. ఇప్పుడు అంతా మామూలే.. అని ప్రపంచం ఊపిరిపీల్చుకుంటున్నవేళ చైనాలో కొవిడ్-19 మళ్లీ విజృంభిస్తున్నది. చైనాలో కొవిడ్ కొత్త వేవ్ మొదలైందని బయోటెక్ సదస్సులో పాల్గొన్న శ్వాసకోశ వ్యాధుల నిపుణుడు జోంగ్...
గిరిజన సోదరులకు జూన్ 24 నుంచి 30 వరకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు...
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’’ను జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల...
ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని, 38.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, ఇది గత సీజన్ కన్నా 10 లక్షల మెట్రిక్ టన్నులు అధికం అన్నారు రాష్ట్ర పౌరసరఫరాల...
జగనన్న విద్యా దీవెన ద్వారా విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ను చెల్లిస్తూ వస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి-మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులను నేడు విడుదల చేయనుంది....
గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి 151 సీట్లు సాధించి నేటికి నాలుగేళ్ళు నిండాయి. 2019 మే 23న నాటి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 175 సీట్లకు గాను...
చంద్రబాబు కోసం ఎల్లో మీడియా ఎంతకైనా బరితెగిస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సిబిఐ రాష్ట్రంలోకి రాకూడదంటూ బాబు హయంలో ఉత్తర్వులు ఇస్తే.. ...
నిరుపేదలకు ఇళ్ళ నిర్మాణంపై తెలుగుదేశం చిత్తశుద్దికి టిడ్కో ఇళ్ళు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తాము కట్టిన ఇళ్ళకు సిగ్గులేకుండా వైసీపీ రంగులు వేసుకుంటున్నారని మండిపడ్డారు....
న్యూఢిల్లీలో మే 27 వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం...
రాష్ట్రానికి మంచి జరిగితే కొంతమంది తట్టుకోలేకపోతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. చెడు జరిగితే బాధపడడం గానీ, మంచి జరిగితే ఆహ్వానించడం గానీ చేయలేకపోతున్నారని ఆరోపించారు. సిఎం క్యాంపు కార్యాలయంలోని...