Thursday, March 13, 2025
HomeTrending News

CM Jagan: ఇకనుంచి సామాజిక అమరావతి: సిఎం జగన్

పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని దేశంలో వేల పోరాటాలు జరిగాయని, కానీ పేదలకు పట్టాలు ఇవ్వడానికి  ప్రభుత్వమే సుదీర్ఘ న్యాయపోరాటం చేసి సుప్రీంకోర్టుకు వెళ్లిమరీ 50వేల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వడం ఒక చారిత్రక ఘటన...

Karnataka: కొలిక్కి వచ్చిన కర్ణాటక మంత్రివర్గ విస్తరణ

కర్ణాటకలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం మొదలైంది. నాయకుల్ని సముదాయించి, గ్రూపుల్ని సంతృప్తి పరిచి మంత్రాంగం చేయటం కాంగ్రెస్ లో ఆనవాయితీ. ఇప్పుడు కన్నడ నాట కూడా అదే తతంగం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో...

Buggana: అవి సాధారణ షరతులే: బుగ్గన

ఓర్వకల్ మండలం సోమయాజుల పల్లె నుంచి డోన్ వరకూ  రూ.630 కోట్ల అంచనాతో జరగనున్న జాతీయ రహదారి నిర్మాణ పనులకు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భూమి పూజ చేశారు.  నంద్యాల జిల్లా...

XBB Variant: చైనాలో క‌రోనా… జూన్ నెల‌లో తారా స్థాయికి

చైనాలో కొత్త క‌రోనా వేరియంట్ విజృంభిస్తోంది. ఆ వేరియంట్ కేసులు జూన్ నెల‌లో తారా స్థాయికి చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వం  వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాను పెంచేసింది. చైనాలో ప్ర‌స్తుతం...

Palamuru-Rangareddy: పాలమూరు వలసలు ఆగలేదు – రేవంత్ రెడ్డి

“తెలంగాణ వస్తే పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చారు. కానీ తెలంగాణ వచ్చినా ఇంకా పాలమూరులో వలసలు ఆగలేదు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. కేసీఆర్ పాలమూరు...

KTR US Tour: మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన విజయవంతం

తెలంగాణకు పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు చేపట్టిన ఇంగ్లాండ్, అమెరికా దేశాల పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండు వారాల ఈ...

AP CM Jagan: సీఆర్డీఏ పరిధిలో నేడు పట్టాల పంపిణీ

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో నేడు శుక్రవారం మరో ముందడుగు పడనుంది. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు నేడు ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు  ఈ ప్రాంతంలో 443.71 కోట్ల...

APPSC: గ్రూప్-1 & 2 పోస్టుల భర్తీకి సిఎం గ్రీన్ సిగ్నల్

గ్రూప్‌-1. గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్‌ సిగ్న్‌ ఇచ్చారు. ఈ ఉదయం అధికారులు పోస్టుల భర్తీపై వివరాలు ముఖ్యమంత్రికి అందించారు....

AAP-NCP : కేంద్ర ఆర్డినెన్స్‌ పై కేజ్రీవాల్ పోరు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బ‌దిలీలు, పోస్టింగ్‌ల‌పై ప‌ట్టు కోసం కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ఆర్డినెన్స్‌కు వ్య‌తిరేకంగా ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్  త‌న పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈ...

Australia: భార‌త విద్యార్ధుల‌పై ఆస్ట్రేలియా ఆంక్షలు

వీసా అవ‌క‌త‌వ‌క‌లు వెలుగుచూడ‌టంతో భార‌త్‌లోని ఐదు రాష్ట్రాల నుంచి విద్యార్ధుల‌ను ఆస్ట్రేలియా యూనివ‌ర్సిటీలు ఇప్ప‌టికే నిషేధించ‌గా తాజాగా మ‌రో రెండు యూనివ‌ర్సిటీలు ఈ జాబితాలో చేరాయి. విక్టోరియాకు చెందిన‌ ఫెడ‌రేష‌న్ యూనివ‌ర్సిటీ, న్యూ...

Most Read