Wednesday, March 26, 2025
HomeTrending News

లోకేష్ నోరు అదుపులో పెట్టుకో: భరత్ వార్నింగ్

సిఎం జగన్ ను నారా లోకేష్ ఒరేయ్, గిరేయ్, నువ్వు.. అంటూ ఏకవచన సంబోధనతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని, నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపి...

నీటి పారుదల రంగంలో తెలంగాణ మోడల్ – పంజాబ్ సీఎం

తెలంగాణ నీటి పారుదల మోడల్ ను పంజాబ్ లోనూ అమలు చేస్తానని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ పంపు హౌస్ ను ఈ రోజు పంజాబ్...

కన్నా వ్యాఖ్యలు సముచితం కాదు: జీవీఎల్

కన్నా లక్ష్మీ నారాయణకు పార్టీ సముచిత గౌరవం ఇచ్చిందని బిజెపి నేత, రాజ్య సభ్య సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించిందన్నారు....

Kanna Lakshminarayana : బిజెపికి కన్నా రాజీనామా, టిడిపిలో చేరిక!

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఆంధ్ర ప్రదేశ్ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర పార్టీలో నెలకొన్న పరిణామాలపై కలత చెందిన రాజీనామా...

అగ్నివీర్ కు దరఖాస్తుల ఆహ్వానం

భారత సైన్యంలో అగ్నివీరుల నియామకానికి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పెళ్లికాని పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2023-24కు సంబంధించి గురువారం (ఫిబ్రవరి 16) నుంచి అగ్నిపథ్‌ పథకానికి...

లాటిన్ అమెరికాలో రోడ్డు ప్రమాదం…39 మంది వలసదారుల మృతి

లాటిన్ అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. మధ్య అమెరికాలోని పశ్చిమ పనామాలో వలసదారులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి కొండపై నుంచి లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 39 మంది దుర్మరణం...

సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు…

తెలుగు రాష్ట్రాల్లోని టూరిస్టులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం సికింద్రాబాద్ నుంచి తొలి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును (Bharat Gaurav Tourist Train) ప్రకటించింది. ప్యాకేజీ వివరాలివే 1. పుణ్య క్షేత్ర యాత్ర (Punya Kshetra...

మూతపడ్డ ఫైనాన్స్ కొత్త అవతారమే బీఆర్ఎస్ – బండి సంజయ్

గ్రామాల అభివ్రుద్ధి కోసం, ప్రజా సమస్యలు పరిష్కరానికి నిధులివ్వాలని అడుగుతున్న ప్రజా ప్రతినిధులను బీఆర్ఎస్ లో చేరితేనే నిధులిస్తామంటూ కేసీఆర్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ...

నేను చెప్పినా వినకుండా…: బాబు

ఎవరు ఔనన్నా కాదన్నా హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన ఘనత తనకే దక్కుతుందని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిలో కూడా తాను చేసిన అభివృద్దిని ప్రజలు విస్మరించారని అందుకే ఇప్పుడు...

బృహత్తర ప్రాజెక్ట్ గా కొండగట్టు… సిఎం ఆదేశాలు

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఆగమశాస్త్ర పద్ధతులను అనుసరించి అభివృద్ధి చేయాలని, భక్తుల సౌకర్యార్థం పునర్నిర్మాణాలను చేపట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. కొండగట్టులో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ...

Most Read