Friday, April 25, 2025
HomeTrending News

పర్యావరణ పరిరక్షణ కోసమే హరితహారం – జగదీష్ రెడ్డి

తెలంగాణలో సీఎం కేసీఆర్ లేకుంటే చెట్లు లేక పర్యావరణం దెబ్బతినేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. లక్ష మొక్కల మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా దేవరకొండ రోడ్డులో మంత్రి జగదీష్...

తమిళనాడులో మంత్రి వర్గవిస్తరణ

తమిళనాడులో వారసత్వ రాజకీయాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు, డీఎంకే యూత్‌ వింగ్‌ సెక్రెటరీ ఉదయనిధి స్టాలిన్‌కు మంత్రివర్గంలో చోటుపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఉదయనిదికి మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తే...

బాబు నంబర్ వన్ కిలాడీ: అంబటి

రాష్ట్రంలో చంద్రబాబు కంటే పెద్ద కిలాడీ ఎవరైనా ఉన్నారా అని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తనను ఆంబోతు రాంబాబు అనడంపై అంబటి తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘నీ రాజకీయ...

మాండూస్ బాధితులను ఆదుకోవాలి: అచ్చెన్నాయుడు

మాండూస్ తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులను వెంటనే క్షేత్ర స్థాయికి పంపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.  గతంలో...

అధికారులతో పెద్దిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్

మాండూస్ తుఫాను సహాయక చర్యలపై ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న...

291 రోజులుగా ఉక్రెయిన్ – రష్యా యుద్ధం

పశ్చిమ దేశాల దన్నుతో రష్యాపై రంకెలు వేస్తున్న ఉక్రెయిన్.. దేశ ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నా యుద్ధం వీడటం లేదు. అమెరికా, యూరోప్ దేశాల నుంచి అందుతున్న సైనిక సాయంతో రష్యాతో శాశ్వత...

తమిళనాడులో మాండస్‌ తుఫాను బీభత్సం

మాండస్‌ తుఫాను తమిళనాడులో బీభత్సం సృష్టించింది. రాజధాని చెన్నైతో పాటు సమీప చెంగల్‌పట్టు, కాంచీపురం, విల్లుపురం జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. మహాబలిపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి తర్వాత తీరం దాటిన...

ఎమ్మెల్సీ కవిత ఇంటికి సిబిఐ

ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో... ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేసులో వివరణ కోసం ఈ రోజు ఎమ్మెల్సీ కవిత నుంచి వివరాలను సిబిఐ అధికారులు రాబట్టనున్నారు. సీబీఐ అధికారులు వస్తున్న నేపథ్యంలో...

తెలంగాణ సైబర్ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులు

రాష్ట్ర పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని క్యాబినేట్ నిర్ణయించింది....

యుద్ధానికి మేం భయపడం: రోజా

హైదరాబాద్ లో నివాసముంటున్న పవన్ కళ్యాణ్ తను శ్వాస తీసుకోవాలో వద్దో అడగాల్సింది తమ పార్టీని కాదని, కెసిఆర్, కేటిఆర్ లను అని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా...

Most Read