ప్రచ్చన్న యుద్ధ కాలం మల్లె మొదలైనట్టుగా కనిపిస్తోంది. గతంలో అమెరికా - రష్యా దేశాలు వారి మిత్ర దేశాలతో కలిసి కుయుక్తులు సాగేవి. ఇప్పుడు ఒకవైపు అమెరికా దాని మిత్ర దేశాలు... మరోవైపు...
ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాల మధ్యసరిహద్దు ఘర్షణలు కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి. కేంద్రం నిర్లిప్త వైఖరి... పార్టీల ఓట్ల రాజకీయాలతో ప్రజల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. తాజాగా అస్సాం, మేఘాలయ సరిహద్దు ప్రాంతంలో మంగళవారం చెలరేగిన...
కాళేశ్వరం కమీషన్ ప్రాజెక్ట్ కనుకనే మూడు నెలల్లో మునిగిందని YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కాళేశ్వరం పేరు చెప్పి 70 వేల కోట్లు కమీషన్ తిన్నారని ఆరోపించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో...
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల అమలు అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలైంది. మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో చిన్నారి ఇంద్రజ తల్లిదండ్రులు మీసాల కృష్ణవేణి, మీసాల అప్పలనాయుడుతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కేష్ బి లఠ్కర్ చర్చించారు. అనంతరం ప్రస్తుత ఆరోగ్య పరిస్ధితిని పరిశీలించేందుకు డీఎంహెచ్వో...
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజును ఏఐసిసి నియమించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శిగా, ఓడిశా రాష్ట్ర కాంగ్రెస్ కో-ఇన్ ఛార్జ్ గా రుద్రరాజు వ్యవహరిస్తున్నారు. పార్టీ వర్కింగ్...
కేంద్రం తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్రంపై చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈడి, ఐటి సంస్థలను కేంద్రంలోని బిజెపి సర్కారు తమ జేబు సంస్థలుగా మార్చుకుని కక్ష...
'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' పేరుతో ప్రభుత్వంపై నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ మొదటగా ఆక్వారంగంపై రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో 23న,...
గుత్తికోయలదాడిలో మరణించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం ఈర్లపూడిలో జరిగాయి, రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ...