Wednesday, April 30, 2025
HomeTrending News

టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు మార్పుపై పబ్లిక్ నోటీస్

తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ పేరు మార్పుపై కీలక పరిణామం చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌ పార్టీగా మార్చుతున్నట్లు ఇప్పటికే పార్టీ నాయకత్వం ప్రకటించగా.. తాజాగా దీనిపై ఒక అడుగు...

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించడానికి 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటును సమర్థించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. EWS రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. సీజేఐతో సహా నలుగురు...

మునుగోడు తీర్పు అభివృద్ధికి నిదర్శనం: ఎంపీ సురేశ్‌ రెడ్డి

రాజ్యసభ ఎంపీ కేఆర్‌ సురేశ్‌ రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం...

మళ్ళీ లాంగ్ మార్చ్ కు సిద్దమైన ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ రేపటి నుంచి మళ్ళీ లాంగ్ మార్చ్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ప్రకటన విడుదల...

తెలంగాణలో చివరి రోజు రాహుల్ యాత్ర

తెలంగాణలో పన్నెండవ రోజు కామారెడ్డి జిల్లా జుక్కల్ చౌరస్తా నుంచి మొదలైన భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి తో అడుగులో అడుగు వేస్తూ...

యూ ట్యూబ్‌ క్లాసులతో … నీట్ లో మెరిసిన హారిక

యూ ట్యూబ్‌లో వీడియో క్లాసులు చూసి ఇందూరుకు చెందిన ఓ స్టూడెంట్‌ ఎంబీబీఎస్ ర్యాంక్ సాధించింది. నిజామాబాద్‌లోని నాందేవ్‌వాడకు చెందిన సతీశ్‌కుమార్, అనురాధలకు హారిక, ఈశ్వర్‌ పిల్లలు. వీరి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో...

ప్రధాని పర్యటనపై మంత్రి సమీక్ష

ఈనెల 11,12వ తేదీలో విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వస్తోన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సమీక్ష నిర్వహించారు....

కారుకే పట్టం కట్టిన మునుగోడు

మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ విజ‌యం సాధించింది. టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి 1౦,౩౦9   ఓట్ల‌ మెజార్టీతో విజయం సాధించారు.  జేపీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రెండో స్థానంతో...

ప్రజా సంకల్పయాత్రకు ఐదేళ్ళు పూర్తి

రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాడు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఐదేళ్ళు పూర్తి చేసుకుంది. నాడు ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప...

ఉపాధి కల్పనలో పీఎల్ఆర్ జాబ్ సెంటర్ తోడ్పాటు  

పీఎల్అర్ జాబ్ సెంటర్ ద్వారా రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన పుంగనూరు నియోజకవర్గంతో పాటు  మూడు జిల్లాల పరిధిలో  యువతకు ఉపాధి శిక్షణా కార్యక్రమాలు...

Most Read