Thursday, May 1, 2025
HomeTrending News

త్వ‌ర‌లోనే ఇంట‌ర్ విద్యార్థుల‌కు ట్యాబ్స్ పంపిణీ

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని ప్ర‌భుత్వ క‌ళాశాల విద్యార్థుల‌కు గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా త్వ‌ర‌లోనే ట్యాబ్లెట్స్ పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంట‌ర్ చ‌దువుతున్న విద్యార్థుల‌కు ఈ ట్యాబ్స్...

మంచి జరుగుతుంటే ఓర్వలేరు: సిఎం జగన్

బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ఎలాంటి కాలుష్యం ఉండబోదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పార్క్ కోసం 17 రాష్ట్రాలు పోటీ పడితే మనకు వచ్చిందని,...

కేటీఆర్ అండతో చదువుల తల్లి విజయం

ఆడపిల్లల విద్య విషయంలో అండగా ఉండేందుకు ఎప్పుడు ముందుండే కేటీఆర్ మరోసారి తన మంచి మనసుతో నిరుపేద విద్యార్థిని జీవితాన్ని నిలబెట్టారు. తల్లిదండ్రులు లేని రుద్ర రచన అనే ఇంజనీరింగ్ విద్యార్థిని చదువుకు...

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు

హైదరాబాద్‌లో ఈ రోజు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 10 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల ప్రత్యేక బృందాలు  ఈ సోదాలు చేపట్టాయి....

గూడూరు ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర పవర్లూమ్ అండ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గూడూరు ప్రవీణ్ సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్, రాష్ట్ర...

డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల ఎన్నిక

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే  కోలగట్ల వీరభద్రస్వామి బాధ్యతలు చేపట్టారు. ఈ పదవికి కోలగట్ల ఒక్కరే  నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా  ఎన్నికైనట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం...

పన్నెండో రోజు భారత్ జోడో యాత్ర

కేరళలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పన్నెండో రోజు కోనసాగుతోంది. ఈ రోజు ఉదయం అలప్పుజాలోని పునప్ర ప్రాంతంలో యాత్ర ప్రారంభమైంది. యాత్ర ప్రారంభించేందుకు ముందు స్థానికంగా ఉన్న మత్స్యకారులతో రాహుల్...

మచ్చలేని కుటుంబం మాది: మాగుంట

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్ సీపీ నేత, ఒంగోలు లోక్ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి  స్పష్టం చేశారు. ఢిల్లీ 32 జోన్లలో తమ...

పరిహారం విషయంలో మాట తప్పం : సిఎం

పోలవరం నిర్వాసితులకు గత ప్రభుత్వం 6లక్షల 86వేల రూపాయల పరిహారం ఇచ్చిందని, దాన్ని 10 లక్షలు చేస్తామని హామీ ఇచ్చామని, దాని ప్రకారం 2021 జూన్ 30న జీవో కూడా ఇచ్చామని రాష్ట్ర...

ఎడ్ల కాడి మోసిన లోకేష్

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రోజుకో అంశంపై నిరసన వ్యక్తం చేస్తోన్న తెలుగుదేశం పార్టీ నేడు రైతుల సమస్యపై  ఆందోళన చేపట్టింది.  ఎద్దుల బండిపై అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు....

Most Read