భూ వివాదాల పరిష్కారం కోసం మండల స్థాయిలోకూడా శాశ్వత ప్రాతిపదికన ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు...
ఎనిమిదేళ్ల కాలంలో సమస్యలు వస్తే ప్రగతి భవన్, సచివాలయంలో సిఎం కెసిఆర్ ను కలిసే భాగ్యం దక్కిందా ప్రజలు ఆలోచించాలని బిజెపి నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ సామాన్యులను...
హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ దేశానికే మణిహారం లాంటిదని మంత్రి తలసాని అన్నారు. హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని హోమ్ మినిష్టర్...
హిమాచల్ప్రదేశ్ కులు జిల్లాలో ఆకస్మిక వరదల కారణంగా జనజీవనం స్తంభించింది. కుండపోతగా పడుతున్న వానలతో బియాస్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. బియాస్ నదిలో చిక్కుకుపోయిన ముగ్గురిని అధికార యంత్రాంగం రక్షించింది. వరద...
భారత జాతీయ పతాక రూపశిల్పి, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు జ్ఞానంగా నివాళులర్పించారు.
ఆజాది కా అమృత్ మహోత్సవ్లో భాగంగా...
నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా మీసేవ సెంటర్ సేవలను దుర్వినియోగం చేసి భూమి మార్పిడి చేసుకున్న జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని మీ సేవ సెంటర్ పై, నిర్వహకునిపై చట్టపరమైన...
కరోనా, మంకీపాక్స్ వంటి మహమ్మారులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం అతలాకతలమవుతోన్న తరుణంలో చైనా, అమెరికాల మధ్య తైవాన్ వివాదం తారస్థాయికి చేరింది. అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో పర్యటించనున్నారనే వార్తల...
అధికార పార్టీ శాసనసభ్యుడిపై హత్యకు కుట్ర పన్నిన వ్యక్తిని పోలీసులు హైదరాబాద్ లో ఈ రోజు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డిని హత్య చేయడానికి హైదరాబాద్ బంజారాహిల్స్ వేమూరి...
కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఎర్నాకుళంలో, ఆగస్టు 4 వరకు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన దృష్ట్యా, అన్ని శాఖలను సిద్ధం...