Wednesday, April 23, 2025
HomeTrending News

ఎన్.డి.ఏ. ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా జగదీప్ ధన్ కర్

ఎన్.డి.ఏ. ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్న జగదీప్ ధన్ కర్ ను బిజెపి ఎంపిక చేసింది. రాజస్ధాన్ లోని ఝన్ ఝన్ కు చెందిన జగదీప్ ధన్...

రాష్ట్రాన్ని కాపాడే సత్తా జనసేనకే ఉంది: పవన్

We Are ready: వచ్చే ఎన్నికల్లో ఎవరివైపు ఉంటారో ప్రజలే తేల్చుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికలకు జనసేన సిద్ధంగా ఉందని ప్రకటించారు.  రాబోయే ఎన్నికల్లో జనసేన జెండా...

ఇసుక దోపిడీతో భద్రాచలం మునిగిపోయింది – రేవంత్ రెడ్డి

8 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది... కల్వకుంట్ల కుటుంబం అభ్యున్నతి కోసం, వారి ఆస్తులు పెంచుకొవడం కోసమే రాష్ట్రాన్ని ఉపయోగించుకున్నారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి...

వరదలపై విపక్షాల బురద రాజకీయం : నిరంజ‌న్ రెడ్డి

ప్రకృతి విపత్తుపై విపక్షాల రాజకీయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి త‌ప్పుబ‌ట్టారు. వ‌ర‌ద‌ల‌పై విప‌క్షాలు బుర‌ద రాజ‌కీయం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండి వరద...

ఉర్దూ ఒక మ‌తం భాష కాదు : మంత్రి కేటీఆర్

ఉర్దూ ఒక మ‌తం భాష కాదు.. మీ తాతలు, మా తాత‌లు అంద‌రూ ఉర్దూ భాష నేర్చుకున్నారు. ఉర్దూ మీడియంలోనే చ‌దువుకున్నారు.. ఉర్దూలోనే రాసేవారు. ఉర్దూనే అన‌ర్గ‌ళంగా మాట్లాడేవారు. వాస్త‌వం ఏంటంటే ఉర్దూ...

వరద బాధిత ప్రాంతాలకు గవర్నర్‌ తమిళిసై

గవర్నర్‌ తమిళిసై రేపు భద్రాచలంలో పర్యటించనున్నరు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు బాధితులను పరామర్శించారునన్నారు. ఇందుకోసం గవర్నర్‌ ఈరోజు రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకొని.. అక్కడ నుంచి రైలులో భద్రాచలం...

చంద్రబాబు నాకు బంధువే: విజయసాయి

తనను రాజకీయంగా ఎదుర్కొనలేక చంద్రబాబు, ఆయ‌న కుమారుడు లోకేష్ త‌న‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని., ఇది ఆపకపొతే.. ఇంతకు పదింతలు వారిపై దుష్ర్పచారం చేసే సత్తా తనకుందని వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘాల...

సుడాన్ లో ఘర్షణలు.. 31 మంది మృతి

సుడాన్ లో గిరిజనుల మధ్య జరిగిన గొడవల్లో సుమారు 31 మంది చనిపోయారు. బ్లూ నైల్ రాష్ట్రంలోని వివిధ నగరాల్లో రాజుకున్న గొడవలు రక్తసిక్తంగా మారాయి. బెర్టి - హౌసా గిరిజన తెగల...

ప్రాణ నష్టం లేకుండా చూడండి: సిఎం

Review on Floods: వరద ముంపు బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎక్కడా కూడా ప్రాణనష్టం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు.  గోదావరి...

పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో వరుసగా మూడో రోజూ 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 20,044 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,37,30,071కు చేరాయి. ఇందులో 4,30,63,651 మంది బాధితులు కోలుకోగా,...

Most Read