Friday, March 14, 2025
HomeTrending News

త్వరలోనే సానుకూల నిర్ణయం : చిరంజీవి

positive decision soon: సినిమా పరిశ్రమ విషయంలో అందరికీ మేలు చేకూర్చేలా త్వరలోనే ఓ సానుకూల నిర్ణయం తీసుకుంటామని సిఎం జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారని మెగా స్టార్ చిరంజీవి వెల్లడించారు....

కక్ష సాధింపులో భాగమే: జీవీఎల్  

issue to be probed: ఉద్దేశ పూర్వకంగానే తిరుపతి ఎయిర్ పోర్ట్ కు నీటి సరఫరా నిలిపివేశారని బిజెపి నేత, రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఈ విషయమై కేంద్ర...

మా పోరాటం ఆగదు: ఎర్రబెల్లి

We will Fight: వ్యవసాయ రంగం, రైతుల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని, ఈ విషయంలో కేంద్రం తన తీరు మార్చుకునే వరకూ టిఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి...

సిఎం తో భేటీ కానున్న చిరంజీవి

CM Jgan - Chiranjeevi Meeting: సినీ నటుడు చిరంజీవి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అయన నివాసంలో కలుసుకోనున్నారు. సిఎంతో కలిసి చిరంజీవి లంచ్ చేయనున్నారు.  ఏపీలో...

ఎరువుల ధరలు పెంచొద్దు: కెసియార్ లేఖ

KCR Letter: ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసియార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి...

టచ్ చేసి చూడండి: ప్రశాంత్ రెడ్డి ఛాలెంజ్

బిజెపి పాలిత రాష్ట్రల్లో రైతుబంధు పథకం ఉందా అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతుబంధు, సాగునీరు మీ పాలిత రాష్ట్రంలో ఇస్తున్నట్లు నిరూపిస్తే తన...

వచ్చే ఎన్నికల్లో పోటీ: మురళీధర్ రావు

Election Politics: ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి వి. మురళీధర్ రావు వెల్లడించారు. ఈరోజు మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ విషయాన్ని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ...

విభజన హామీలు త్వరగా తేల్చండి: ఏపీ వినతి

Home Ministry Review: ఏపీకి రావాల్సిన 2014-15 రిసోర్సు గ్యాప్ ఫండింగ్ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విభజన...

యూపీలో మరో మంత్రి రాజీనామా!

UP- Another Minister resigned: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. నిన్న యోగి కేబినేట్ లో కార్మిక శాఖ మంత్రిగా...

‘ఐటిసి’తో సుదీర్ఘ భాగస్వామ్యం: సిఎం జగన్

ITC hotel in Guntur: ర్యాటక, వ్యవసాయ, పుడ్‌ ప్రసెసింగ్‌ రంగాల్లో ఐటీసీతో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం దీర్ఘకాలం కొనసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు....

Most Read