Saturday, March 1, 2025
HomeTrending News

తెలంగాణకు అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు. ఈనెల 17న రాష్ట్రానికి రానున్న కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా.  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.  విమోచన దినోత్సవం...

నూతన విధానం అమలుకు సిద్ధం కండి: సిఎం

రాష్ట్రంలో నూతన విద్యావిధానం అమలుకు సిద్ధం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని...

‘విద్యా దీవెన’పై అప్పీల్ కు వెళ్తాం: సురేష్

తల్లుల ఖాతాల్లో విద్యా దీవెన నగదు జమ చేస్తున్న విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. తల్లుల ఖాతాల్లో వేస్తే...

భారీ వర్షాలపై సిఎం కెసిఆర్ సమీక్ష

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితి పై ఢిల్లీ నుంచి సీఎం కేసిఆర్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పూర్తి...

జలమయమైన సిరిసిల్ల

సిరిసిల్ల పట్టణంలో వరద ఉదృతిపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫిరెన్స్. వరద ప్రభావిత కాలనీలకు హైద్రాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందం తరలింపు. వరద నీరు మల్లింపుకు ప్రత్యేక...

మిలిటరీ పాలనకు విపక్షాల సమర్థన

పశ్చిమ ఆఫ్రికాలోని గినియా దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంది. దేశాధ్యక్షుడిని బందీ చేసి మిలిటరీ పాలనా పగ్గాలు చేపట్టింది. ప్రపంచ దేశాలు సైన్యం చర్యల్ని తీవ్రంగా ఖండించాయి. అయితే సైన్యాధ్యక్షుడు మమడి దౌమ్బౌయ...

వైద్యవిద్యలో పాఠ్యాంశాల రగడ

వైద్యవిద్యలో ఆర్.ఎస్.ఎస్, జన సంఘ్ నేతల పాఠ్యాంశాల బోధనపై మధ్యప్రదేశ్ లో  రాజకీయ దుమారం మొదలైంది. బిజెపి హిందుత్వవాదాన్ని రుద్దుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. వైద్యవిద్యకు ఆర్ ఎస్ ఎస్ నేతలకు సంభందం ఏమిటో...

రోజంతా వాన..అయినా ఆగని పాదయాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 10వ రోజు పాదయాత్ర మోమిన్ పేట నుండి సదాశవపేట వరకు కొనసాగింది. సోమవారం ఉదయం నుండి...

టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధులు

టీపీసీసీలో ఐదుగురు సీనియర్ అధికార ప్రతినిధులను, 8 మంది అధికార ప్రతినిధులను ఒక సమన్వయ కర్తను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నియమించినట్టు టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్...

ఇంటర్‌ విద్యలో కీలక మార్పులు

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ విద్యా సంవత్సరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆన్‌లైన్‌ తరగతులతో కలిపి 220 పని దినాలతో విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది. దసరాకు ఆదివారంతో కలిపి 5 రోజులు, సంక్రాంతికి...

Most Read