Tuesday, February 25, 2025
HomeTrending News

ఆఫ్ఘన్ పై కన్నేసిన డ్రాగన్

ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, తాలిబాన్ విధానాల్ని చైనా నిశితంగా గమనిస్తోంది. నాటో బలగాలు వెనక్కి వెళ్ళగానే కాబుల్ లో అడుగు పెట్టాలని డ్రాగన్ ఉవ్విలూరుతోంది. ఆఫ్ఘన్లో అడుగు పెడితే గల్ఫ్...

ఆయకట్టు చివరి వరకు సాగునీరు

ఏడు జిల్లాలకు కరీంనగర్ లోయర్ మానేర్ డామ్ ని వరప్రధాయినిగా సీఎం కేసీఆర్ మార్చారని బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. అపర భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం గోదావరితో...

దూసుకొస్తున్న సౌర తుపాను

శక్తిమంతమైన సౌర తుపాను ఒకటి భూమి వైపు వేగంగా దూసుకొస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దాని ప్రభావంతో సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు, జీపీఎస్‌ వంటి సేవలకు ఆటంకం కలిగే...

మూడో ముప్పు ఎదుర్కోవడానికి భారత్‌ సిద్ధమే

కరోనా వైరస్‌ మూడో ముప్పు వస్తే దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని నీతిఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ స్పష్టం చేశారు. ఇదివరకు వచ్చిన రెండు వేవ్‌ల నుంచి రాష్ట్రాలు సరైన పాఠాలు...

అంతరిక్షయాత్ర విజయవంతం

వినువీధిలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్షయాత్ర విజయవంతమైంది. ఆరుగురు సభ్యుల బ్రాన్సన్‌ బృందం రోదసీ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని  దాదాపు 90 నిమిషాలకు తిరిగివచ్చారు. రోదసిలోకి మన తెలుగు...

6 లక్షల మందికి శాశ్వత ఉపాధి

రాష్ట్రంలో మహిళా ఆర్థిక స్వావలంభన దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది మహిళలకు శాశ్వత జీవనోపాధి కల్పించనుంది. దీనికి గాను 14...

మేం చూస్తూ ఊరుకోం: పువ్వాడ అజయ్

శ్రీశైలం వద్ద నీటికి బొక్కగొట్టి పోతిరెడ్డిపాడు ద్వారా నెల్లూరు దాకా నీటిని తీసుకెళ్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరూ గాజులు తొడుక్కొని లేరని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటుగా...

విభజన చట్టం ఉల్లంఘనే : ఉదయభాను

ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి తెలంగాణా ప్రభుత్వం పులిచింతల వద్ద విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని జగ్గయ్యపేట ఎమ్మెల్యే,  ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆరోపించారు. ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నప్పుడే, రైతుల...

అకాడమీ పేరు మార్పులో తప్పేమిటి?

తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా పేరు మార్చి విస్తరించటం వల్ల వచ్చిన నష్టం ఏమిటో చెప్పాలని అకాడమి అధ్యక్షురాలు నందమూరి లక్ష్మి పార్వతి కోరారు. తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటును తప్పు పడుతూ...

స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదు :సోము

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాబోదని బిజెపి ఏపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎలా ఉందో భవిష్యత్ లోనూ అలాగే ఉంటుందని స్పష్టంచేశారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు....

Most Read