ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఏం సాధించిందని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ‘‘కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా? దశాబ్ది...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడురోజుల పర్యటనకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ సాయంత్రం కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో సిఎం భేటీ అయ్యారు. ఇటీవల కేంద్ర...
పట్టాల పంపిణీ పేరుతో అమరావతిలో రాజకీయ వికృత క్రీడకు జగన్ ప్రభుత్వం తెరతీసిందని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ ఆరోపించారు. ఐదు శాతం భూమి పేదల ఇళ్ళ కోసం...
తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే ఆషాడ బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని...
భారత అటవీ పరిశోధన, విద్యా మండలి (ICFRE) డెహ్రాడూన్, తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ- దూలపల్లి కలిసి పనిచేసేందుకు నిర్ణయించాయి. అటవీ సంబంధిత విషయాలపై అధ్యయనం, సిబ్బంది శిక్షణ (Research & Training)లో కలిసి...
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో’ భాగంగా, నిర్మాణం పూర్తి చేసుకున్న మరో నాలుగు జిల్లాల కలెక్టరేట్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. జూన్ 4 వ తేదీ ఆదివారం నాడు నిర్మల్...
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపు హైద్రాబాద్ కి రానున్నారు. తెలంగాణ సీఎం కెసిఆర్ తో భేటీకానున్న కేజ్రీవాల్ వివిధ అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా సివిల్ సర్విస్ అధికారుల బదిలీపై కేంద్రం తీసుకొచ్చిన...
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట మండలంలో స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల...
తెలుగుదేశం పార్టీ మహానాడుకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో వైసీపీ ప్లీనరీకి ఏ విధంగా బస్సులు అందించారో, అలాగే మాకూ ఇవ్వాలని అధికారులకు...
కర్నాటకలో మోరల్ పోలీసింగ్ ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. భిన్న మతాలకు చెందిన బాలుడు, బాలిక చిక్బళ్లాపూర్లో రెస్టారెంట్కు వెళ్లడంతో వారిపై కొందరు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం...