Tuesday, April 29, 2025
HomeTrending News

భూములు దోచేస్తున్నారు: బిజెపి ఆరోపణ

రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతల ఆగడాలను సాగనివ్వబోమని బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ స్పష్టం చేశారు. విశాఖలో భూములను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని, ప్రజలను భయపెట్టి  భూములు లాక్కుని విల్లాలు, అపార్ట్...

అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం

నిన్న నేపాల్ లో భూకంపం తర్వాత ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్ లో భారీ భూకంపం సంభవించింది. ఈ రోజు ఉదయం భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.7గా నమోదైంది....

శాసనసభ్యునిగా కూసుకుంట్ల ప్రమాణ స్వీకారం

శాసనసభ ఉప ఎన్నికల్లో మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుండి నూతనంగా ఎన్నికైన సభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేత శాసనసభలో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం...

మొన్న దత్తపుత్రుడు, నేడు సొంత పుత్రుడు

గృహ నిర్మాణంపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పేదలకు కనీసం...

బీజేపీ..TRSలది..జనతా బార్ పంచాయతీ – రేవంత్ రెడ్డి విమర్శ

జనతా బార్ లో ఒకటి వేసిన తర్వాత ఎవరు ఏం మాట్లాడతారో తెలియదని...రాష్ట్రంలో పంచాయతీ కూడా అట్లనే ఉందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ ఏదైనా అనుమానం ఆడిగితే నివృత్రి...

లోకేష్ సబ్జెక్టు తెలుసుకోవాలి: సిద్దార్థ్ రెడ్డి

గత ప్రభుత్వం క్రీడా వికాస కేంద్రాలను జన సంచారం లేని ప్రాంతాల్లో, కొండల్లో, గుట్టల్లో నిర్మించారని  శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి విమర్శించారు. అవి ఇప్పుడు నిరుపయోగంగా మారి, తాగుబోతులు, తిరుగుబోతులకు...

అన్ని రాష్ట్రాల అభివృద్దే మోదీ లక్ష్యం – బండి సంజయ్

ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలు అభివృద్ది చేసి శక్తివంతమైన భారత్ ను రూపొందించాలన్నదే ప్రధానమంత్రి మోదీ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ...

ఎమ్మెల్యే రాజసింగ్ కు బెయిల్ మంజూరు

హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్ ని ఆయనకు మంజూరు చేసింది కోర్టు. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అంటూ హైకోర్ట్ బెయిల్...

క్రీడాకారులకు అన్యాయం: లోకేష్

స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ (శాప్) ఆధ్వర్యంలో నడుస్తోన్న వివిధ ఆట స్థలాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించడం దారుణమని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దీనిపై ట్విట్టర్...

విశాఖ సభ విజయవంతం చేయాలి : విజయసాయి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు పాల్గొంటున్న బహిరంగసభను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. నేడు విశాఖ...

Most Read