ఇస్లాం, క్రైస్తవ మతం స్వీకరించిన దళితులను షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితా నుంచి మినహాయించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. షెడ్యూల్ కులాలను గుర్తించడమనేది సామాజిక అసమానతలపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. ఎస్సీలకు...
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవాన్ని తట్టుకోలేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బీసీ నేతలపై అక్రమ కేసులు, ఈడి ఐటి పేరిట దాడులకు తెగబడుతోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక,...
రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఒడిశాకు వచ్చిన ద్రౌపది ముర్ము రెండు కిలోమీటర్లు నడిచి జగన్నాథుడిని దర్శించుకున్నారు. గురువారం పూరికి చేరుకున్న ఆమె తన కాన్వాయ్ను బాలాగండి ఛాక్ వద్ద నిలుపుదల...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శుక్రవారం పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యతిన్చానున్నారు. తొలుత పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని సుగంధ ద్రవ్యాల పార్క్ లో ఐటీసీ సంస్ధ ఏర్పాటుచేసిన...
రేపు విశాఖపట్నం పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయం ప్రధాని కలిసే అవకాశం ఉందని, అందుబాటులో ఉండాలంటూ...
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నేతృత్వంలో మదాసి కురువ, మదారి కురువ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. ఇప్పటివరకు మదాసి కురువ,...
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీ20 భేటీకి హాజరుకావడం లేదు. ఇండోనేషియాలోని బాలిలో ఈ నెల 15-16 తేదీలలో జీ20 శిఖరాగ్ర సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు హాజరుకాకూడదని పుతిన్ నిర్ణయించినట్లు ఏఎఫ్పీ...
పొత్తులు పెట్టుకోవడం కోసం ఒక సాకు కోసమే పవన్ కళ్యాణ్, చంద్రబాబులు రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి కృషి చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికే తాము కలుస్తున్నామని...
దేశంలో బిసీ జనగణన జరపాలని గతంలో మూడు సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి కోరామని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు తెలిపారు. అయినా ఇప్పటి వరకు దానిపై మోదీ నిర్ణయం...
తెలంగాణ గవర్నర్ రాజకీయ ఉపన్యాసం ఇస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటుగా విమర్శించారు. గవర్నర్ లక్ష్మణ రేఖ దాటిందని, గవర్నర్ రాష్ట్రియ స్వయం సేవక్ సంఘ్ (RSS) రాసిన రాజ్యాంగం చదివిందన్నారు....