సీఎం కేసీఆర్ దూరదృష్టి కారణంగానే ప్రపంచ పర్యాటక యవనికపై తెలంగాణ పర్యాటకం తనదైన ప్రత్యేకతను చాటుతోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ పర్యాటకాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు తొలిసారిగా లండన్...
ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చివరిరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉత్సాహంగా కొనసాగింది. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం మేనూరులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో రాహుల్...
అరుణ్ కుమార్ జైన్ నవంబర్ 7న 2022 న భారత కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులను మేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్గా పదోన్నతి పొందారు. అరుణ్ కుమార్ జైన్ ఇండియన్...
మంగళగిరిలోని ఎయిమ్స్ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలోనే ఎయిమ్స్ లో మౌలిక సదుపాయాలు...
సీఎం ప్రెస్ మీట్ మాట్లాడితే గంటపాటు ప్రతిపక్ష, సంఘాల నాయకులను ఆడి పోసుకుంటారు. ఇప్పుడు ఆ వారసత్వం పుణికిపుచ్చుకున్న వ్యక్తి కేటీఆర్ అని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. మునుగోడులో చావు...
సుప్రీంకోర్టు మెజారిటీ తీర్పు EWS రిజర్వేషన్లు సమర్ధించడం విచారకరమని బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, YSRCP ఎంపి ఆర్ కృష్ణయ్య అన్నారు. గతంలో 9 మంది జడ్జీల ధర్మాసనం 50 శాతం మించకుడదని...
ధాన్యం కొనుగోలులో కనీస మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీన్ని అధికారులు సవాల్గా తీసుకోవాలని...
రైతుల నుంచి ధాన్యం సేకరణలో రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) విఫలమవుతున్నాయని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఈ ఖరీఫ్ సీజన్...
కేసీఅర్ సర్కార్ ఇళ్లులు కట్టే ప్రభుత్వం కాదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ సర్కార్ పేదలకు పెన్షన్ ఇచ్చేది కాదన్నారు. బెల్లంపల్లి నియోజక వర్గంలో ఈ రోజు...
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నేడు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి సింహపురి ఎక్స్ ప్రెస్ రైలులో బయల్దేరి నేటి ఉదయం ...