Wednesday, April 30, 2025
HomeTrending News

కెసిఆర్, మోడీ… రైతు ద్రోహులు – రాహుల్ గాంధి

బీజేపీ, టీఆరెస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో ఇంత తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఎప్పుడూ లేదన్నారు. సంగారెడ్డి జిల్లాల్లో కొనసాగుతున్న భారత్ జోడో...

మునుగోడులో అధికార దుర్వినియోగం – బండి సంజయ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 12న రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సభకు కనీవినీ ఎరగని రీతిలో భారీగా జన సమీకరణ...

సింగరేణి కార్మికులకు కెసిఆర్ ద్రోహం – షర్మిల

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు వైఎస్సార్ పెద్ద పీట వేశారని, ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 2లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గూడెం లిఫ్ట్ ద్వారా 50...

కేఏపాల్ ను పవన్ మరిపిస్తున్నారు: నాని

పవన్  కళ్యాణ్ ఏమైనా ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నారా అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఇడుపులపాయకు హైవే వేయాలంటే అది కేంద్ర ప్రభుత్వం వేయాలని, దానిపై ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు...

కోటి రతనాల వీణ

Poet of the soil: కనీసం ఐదు లేదా పదిహేను పంక్తులతో కనిపించే గజల్ ఆరవ శతాబ్ద కాలం నుంచి... అరబిక్ మూలాలతో పర్షియన్ మీదుగా పయనం సాగించి... చివరకు ఇండియాతో పాటు.....

మెయిన్‌పురి లోక్‌సభ, ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు

ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఒక లోక్‌సభ, ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక నగారా మోగింది. ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ మృతితో ఖాళీ అయిన...

రాష్ట్రంలో దండిగా వరి దిగుబడి – మంత్రి హరీష్ రావు

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందించడం వలన, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం వలన అధిక పంట ఉత్పత్తి సాధ్యమైందని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో యాసంగి పంట అంటే వెనుక...

ర‌ష్యా కేఫ్‌లో అగ్నిప్ర‌మాదం.. 15 మంది మృతి

ర‌ష్యా కేఫ్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో 15 మంది మృతి చెందారు. కోస్ట్రోమా న‌గ‌రంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం 15 మంది మృతిచెందిన‌ట్లు స్థానిక గ‌వ‌ర్న‌ర్ సెర్గీ సిట్నికోవా తెలిపారు....

రైతాంగాన్ని మోసం చేస్తున్న‌ది మోదీనే : మంత్రి ఎర్ర‌బెల్లి

రైతాంగాన్ని మోసం చేస్తున్న‌ది ప్ర‌ధాని న‌రేంద్ర మోదీనే అని రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మండిప‌డ్డారు. రైతులు లాభ పడాలనే ల‌క్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నార‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు....

బాబుకు ఆ హక్కు ఉందా? జోగి ప్రశ్న

ఇడుపులపాయలో  హైవే వేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. బాబు, పవన్ కళ్యాణ్ లు ఎన్ని ప్రయత్నాలు చేసినా...

Most Read