అత్యంత భారీ రాకెట్ లాంచ్ వెహికిల్ మార్క్ -LVM3ని... ఇస్రో ప్రయోగించనుంది. ఈనెల 23న... ఆ రాకెట్ నింగికి దూసుకెళ్లనుంది. బ్రిటీష్ స్టార్టప్ వన్ వెబ్ కు చెందిన 36 ఉపగ్రహాలను... ఆ...
అమరావతి రైతులు తమ మహా పాదయాత్రకు నాలుగురోజుల పాటు విరామం ప్రకటించారు. యాత్ర నిర్వహణపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నిన్న కొన్ని సూచనలు చేసింది. 600 మందికి మించి పాదయాత్రలో పాల్గొనరాదని, యాత్రలో...
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శంఖుస్థాపన చేసి నేటికి ఏడు సంవత్సరాలు నిండాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నాడు పాల్గొన్న కార్యక్రమం ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ అమరావతి మళ్ళీ...
ఇరవై ఏళ్లలో కెసిఆర్ తో పెట్టుకొని బతికిబట్ట కట్టింది తాను ఒక్కన్నే అని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మునుగోడు నుండి ఈ పగిడపల్లికి రావడానికి మూడున్నర గంటల సమయం పట్టిందని,...
భద్రాద్రి రామాలయానికి సంబంధించిన సుమారు 650 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యదేచ్చగా దురాక్రమాలకు గురయ్యాయని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ చర్యల వల్లే భద్రాద్రి రాముని భూముల దురాక్రమాలకు ఆస్కారం కలిగాయని రాష్ట్ర ప్రణాళికా...
మధ్యప్రదేశ్ లోని రేవా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందారు. ప్రమాదంలో 40 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం శుక్రవారం...
‘‘తెలంగాణ ప్రజల భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది. కేసీఆర్ రాక్షస పాలనలో నలిగిపోతున్న తెలంగాణ పేదలను సాదుకుంటారా? గొంతు పిసికి సంపుకుంటారా? గ్రూప్-1 పరీక్ష కూడా నిర్వహించలేని అసమర్ధ, అక్రమ పాలన కావాలా?...
వచ్చే ఎన్నికల్లోపే వికేంద్రీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సూత్రప్రాయంగా వెల్లడించారు. కేవలం పట్టుదల కోసమో, ఎవరినో రెచ్చగొట్టడానికో కాదని, ఈ ప్రభుత్వ విధానం ప్రకారం విశాఖకు...
కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో గ్రామాల తరలింపు ప్రక్రియ ప్రారంభం అయింది. స్వచ్చందంగా ముందుకు వచ్చిన మైసంపేట, రాంపూర్ వాసులు. నిర్మల్ జిల్లా కడెం మండలం కేంద్రంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో...
తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్, వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా నేడు తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు....