రాష్ట్ర పార్టీలో సమన్వయ లోపం ఉందని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్షీనారాయణ వ్యాఖ్యానించారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అందరం కలిసి కూర్చుని మాట్లాడుకునే వాళ్ళమని, కానీ ఇప్పుడు...
కేసీఆర్ తర్వాత రాష్ట్రానికి కేటీఆరే సీఎం అవుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అని స్పష్టం చేశారు. కేటీఆర్ కు సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలున్నాయని చెప్పారు....
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు, ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. అక్టోబర్ 17న పోలింగ్ నిర్వహించగా.. ఈ రోజు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఉదయం...
రాష్ట్రంలోని రైతాంగం ఈ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. వ్యవసాయ రంగానికి సిఎం జగన్ అన్యాయం చేస్తున్నారని, ఉత్తుత్తి హామీలతో మభ్య పెడుతున్నారని ఆరోపించారు. పల్నాడు...
పవన్ కళ్యాణ్ ఎంత ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుతో కలిశారో చెప్పాలని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు. ‘కొడకల్లారా.. కర్రలు, రాళ్లు, హాకీ స్టిక్లు......
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. కాసేపటి క్రితమే హైదరాబాద్ ప్రగతి భవన్ చేరుకున్నారు. కేసీఆర్ తొమ్మిది రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరైన సీఎం కేసీఆర్,...
అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నామని, దానికోసం పోరాటం చేస్తున్న రైతులకు తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ లో భారత్ జోడో యాత్ర రెండో...
కుళ్ళు, కుతంత్రాలు చేసి మునుగోడ్ ఉప ఎన్నికలలో గెలవాలని చూస్తున్న BJP, కాంగ్రెస్ లకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని...
ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తమకు అభ్యంతరం లేదని, జగన్ నాయకత్వంలో తాము ఒంటరిగా అందరినీ ఎదుర్కొని విజయం సాధిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరా రావు ధీమా వ్యక్తం...
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యఖ్సుడు సోము వీర్రాజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై పార్టీ జాతీయ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా...