ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలు, మీడియా సామ్రాజ్యాలు కూలిపోవాలని..దేవుని దయతో మంచి నిలబడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఆళ్లగడ్డలో జరిగిన వైఎస్సార్ రైతు భరోసా –...
వైఎస్ జగన్ పాలను కేంద్ర మంత్రులు సైతం గుర్తించారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యంగ్యాస్త్రం సంధించారు. రోడ్ల మరమ్మతులపై సిఎం మాటలు కోతలు దాటుతున్నాయని, కానీ ప్రజలు రోడ్డు దాట లేకపోతున్నారని...
అమరావతి రాజధానికే భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా రాజధాని మారదని, అమరావతి...
ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఆకలి చావులు,పోషకాహార లోపం ఎంత శాతంగా ఉందో.. దానిని ఎలా అరికట్టాలి అనే ఆశయంతో 1975 లో ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IFPRI)ను అమెరికా ఏర్పాటు...
హైదరాబాద్ సేఫ్ జోన్.. చాలా సురక్షితమైన ప్రాంతం..! ఇది ప్రజలకు అనుకుంటే తప్పులో కాలేసినట్టే..! హైదరాబాద్ అనేది నేరగాళ్లకు... ఉగ్రవాదులకు... దేశ వ్యతిరేకులకు స్థావరం.! దేశంలో ఎక్కడైనా దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడి...
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్దం అయ్యాయి. ఈ రోజు జరిగే ఎన్నికల్లో పార్టీ రథ సారథిని ఎన్నుకుంటారు. ఇందు కోసం దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు....
వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కింద వరసగా నాలుగో ఏడాది, రెండో విడత సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు సోమవారం నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో...
చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మూడు రోజుల కాల్ షీట్ ఇచ్చారని దీనిలో భాగంగానే విశాఖకు వచ్చారని, అయన వినిపించేది జనవాణి కాదని, చంద్రబాబు వాణి అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు...
జనసేన ఒక రాజకీయ పార్టీ కాదని, ఒక వ్యక్తికి సంబంధించిన సంస్థ అని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు, సిద్దాంతాలు ఆ పార్టీకి...
విశాఖలో జనసేన నేతలు, కార్యకర్తల అరెస్టులను తెలుగుదేశం, బిజెపిలు తీవ్రంగా ఖండించాయి. వెంటనే అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఒక పార్టీ అధినేత కారులో కూర్చోవాలో.. బయటకు వచ్చి అభివాదం...