Thursday, May 1, 2025
HomeTrending News

క్రిప్టో కరెన్సీ పేరుతో 27 లక్షల మోసం

హైదరాబాద్ చాంద్రాయణగుట్ట కి చెందిన ఒమర్.. తన స్నేహితుడు పంపిన లింక్ ద్వారా క్రిప్టో కరెన్సీ ఆప్ డౌన్లోడ్ చేసుకోగా  దాని ద్వారా అధిక లాభాలు వస్తాయని.. 27 లక్షలు మోసపోయిన బాధితుడు ఒమర్. హైదరాబాద్...

ఎన్టీఆర్ పేరు మార్పుపై రాజకీయ దుమారం

విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం సవరణ బిల్లు -2022ను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై తెలుగుదేశం...

టిటిడికి ముస్లిం దంపతుల భారీ విరాళం

తిరుమల శ్రీవారిని హిందువులే కాకుండా అన్ని మతాల వారూ దర్శించుకుంటుంటారు.  కడపలోని వెంకటేశ్వర స్వామిని తమ ఇంటి అల్లుడిగా  ముస్లింలు భావిస్తారు. తాజాగా ఓ ముస్లిం కుటుంబం వడ్డీకాసుల వాడికి భూరి విరాళం...

ఏసిబి వలలో బుల్లెట్టు బండి అశోక్

రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఈ రోజు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టౌన్ ప్లానర్ అశోక్ 30వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్...

సిఎం జగన్ కుప్పం టూర్ ఒకరోజు వాయిదా

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుప్పం పర్యటన ఒకరోజు వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 22న గురువారం అయన కుప్పంలో పర్యటించి వైఎస్సార్ చేయూత మూడో  విడత ...

పైరవీల నిలయం ప్రగతిభవన్- ఈటల రాజేందర్

ధరణి రైతాంగం కోసం పెట్టారా ? కెసిఆర్, ఆయన కుటుంబం వేల ఎకరాల భూమి కొట్టేయడానికి పెట్టారా అని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో 1000 ఎకరాల భూమి...

దేశం కేసీఆర్ వైపు చూస్తోంది – మంత్రి జగదీశ్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధికి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్న కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మునుగోడు నియోజకవర్గం, చౌటుప్పల్ లో టీఆర్ఎస్ పార్టీ కుటుంభ సభ్యుల ఆత్మీయ...

కాగజ్‌నగర్‌ గురుకుల పాఠశాలలో ఫుడ్ ​పాయిజన్​

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని బలుగాల మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో సోమవారం రాత్రి ఫుడ్ ​పాయిజన్​ జరిగింది. 52 మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా...

మెక్సికోలో భూకంపం..సునామీ హెచ్చరికల జారీ

మెక్సికోలోని సెంట్రల్‌ పసిఫిక్‌ తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. పసిఫిక్ తీరంలోని మైకోకాన్ రాష్ట్రంలోని కోల్‌కోమన్‌కు దక్షిణంగా 59 కిలోమీటర్లు, అక్విలాకు ఆగ్నేయంగా 37...

డేటా చౌర్యం ముమ్మాటికీ నిజం: రోజా

డేటా చౌర్యం జరిగిందని రుజువయ్యిందని, ఈ కేసులో చంద్రబాబు స్టే తెచ్చుకోకపోతే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు.  బాబు పెగాసస్  సాఫ్ట్...

Most Read