షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) సభ్య దేశాలు అన్నీ పరస్పరం సహకరించుకోవాలని, ఒకరిపై ఒకరు నమ్మకంతో ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఇండియా పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు....
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఓ అరుదైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. మధ్యప్రదేశ్ లోని శివ్ పూర్ జిల్లాలో కునో నేషనల్ పార్క్ వద్ద చిరుతపులుల ఖండాంతర...
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ చేస్తున్నామని, దీనిలో భాగంగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ...
దేశంలో, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. తమ సంకుచిత ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్లకంపలు నాటుతున్నాయన్నారు. విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం...
నిజాం క్రూర పాలన, రజాకార్ల ఆకృత్యాల నుంచి స్వేఛ్చ వాయువులు పీల్చిన రోజు september 17 అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ ప్రజలకు ఈ రోజు చరిత్ర...
ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలుసహా విద్యా సంస్థలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం శనివారం(సెప్టెంబర్ 17) సెలవు ప్రకటించడం వెనుక కుట్ర దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు....
గత ఆదివారం మృతి చెందిన సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణం రాజు కుటుంబాని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. హైదరాబాద్ చేరుకున్న రాజ్...
వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ పరిపాలనా రాజధానిగా ఉంటుందని, దీనికి అందరూ సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. దీనిపై త్వరలోనే అసెంబ్లీలో బిల్లు...
ముఖ్యమంత్రి కేసీఆర్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ‘‘కంటోన్మెంట్ ప్రజలు ఏమైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళా? రోడ్లు, డ్రైనేజీ సమస్యలతోపాటు...
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మాజీ కేంద్ర మంత్రి శంకర్ సింఘ్ వాఘేలా ఈ రోజు హైదరాబాద్ ప్రగతి భవన్ లో, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. దేశ రాజకీయాలు, జాతీయ అంశాల పై...