Friday, April 25, 2025
HomeTrending News

పాఠశాలల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు

ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా విద్యార్థుల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపేం దుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన చేసింది  నేటి (ఆగస్ట్ 1) నుంచి 15 వరకు  పాఠశాలల్లో ప్రత్యేక...

రేపు ఉమా మహేశ్వరి అంత్యక్రియలు

ఎన్టీఆర్ కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు రేపు హైదరాబాద్ మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఆమె మొదటి కుమార్తె విశాల అమెరికా నుంచి ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె  ఉమా మహేశ్వరి నిన్న...

అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి హతం

అమెరికా సైన్యం జరిపిన వైమానిక దాడిలో అల్​ఖైదా అధినేత అయ్ మాన్ అల్ జవహరి హతమయ్యాడు. జవహరీని హతమార్చే వ్యూహాన్ని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలోని ఐదుగురు కీలక వ్యక్తులు అమలు చేశారని...

నేటి నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర

మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ ఖైరతాబాద్ అమ్మవారి ఆలయంలో...

త్వరలో కోహెడ ఫ్రూట్ మార్కెట్ తుది లే అవుట్

అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో కోహెడ పళ్ళ మార్కెట్ నిర్మించబోతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ మార్కెట్ నిర్మాణం ఉంటుందన్నారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో...

జాతీయ జెండాలు సైతం చైనా నుంచే – మంత్రి కేటిఆర్

బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపైన మంత్రి కేటిఆర్ విసుర్లు. దేశంలోని ఖాదీ పరిశ్రమ జాతీయ జెండాలను తయారు చేయగలిగే పరిస్థితుల్లో లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న మాటలపైన కేటీఆర్ మండిపడ్డారు. బిజెపి...

సిఎం హామీలు నీటి మూటలు – పొన్నం విమర్శ

కొన్నిరోజులుగా రాష్ట్రంలో వీ అర్ ఏ లు వారి డిమాండ్ లకోసం వర్షం లో సైతం జిల్లా కలెక్టరెట్ ల ముందు తమ నిరసన వ్యక్తం చేస్తుంటే కనీసం వారిని ప్రభుత్వం పట్టించుకున్న...

ధరల పెరుగుదలపై విపక్షాల ఆగ్రహం

ధరల పెరుగుదలపై లోకసభలో వాడివేడిగా చర్చ జరిగింది. చర్చ సందర్భంగా విపక్షాలు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఘాటుగా విమర్శలు చేశాయి. ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఆల్ ఈజ్ వెల్...

ఎవరి కోసం ఉపఎన్నికలు – మంత్రి హరీష్

దశాబ్దాల కల ఈరోజు నిజం అయ్యిందని, ముఖ్యమంత్రి కెసిఆర్ తో సాధ్యం అయ్యిందని మంత్రి హరీష్ రావు అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదన్నారు. మెదక్ రైల్వే స్టేషన్ లో రైల్వే...

గురుకుల పాఠశాలలో మంత్రి కొప్పుల ఆకస్మిక తనిఖీ

పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని తెలంగాణ బాలుర గురుకుల విద్యాలయాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జ్వరంతో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారనే సమాచారంతో...

Most Read