Vak Ranga Rao : మా నాన్నగారి మిత్రబృందం అనంతం. అందులో రచయితలు, విమర్శకులెందరో ఉన్నారు. ఆయన తెలుగు, సంస్కృత భాషా బోధకులుగా మద్రాసులో పని చేయడంవల్ల శిష్యుల జాబితా సముద్రమంత. అయితే...
అమెరికాలోని తూర్పు కెంటకీలో ఎడతెగని వర్షాల కారణంగా పర్వత ప్రాంతాల్లోని వాగులు వంకలూ ఉప్పొంగి సమీప ప్రాంతాలను ముంచెత్తాయి. వరదల కారణంగా అప్పలాచియన్ పర్వత ప్రాంతంలోని వందల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి....
పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సమస్యలను ప్రస్తావించింది. పోలవరం బ్యాక్ వాటర్స్పై అధ్యయనం చేయాలని, బ్యాక్ వాటర్ ప్రభావంపై స్వతంత్రసంస్థ ద్వారా అధ్యయనం చేయాలని లేఖలో కోరింది. ప్రాజెక్టు పూర్తయితే...
రికార్డు స్థాయి ధరల పెరుగుదల, నిరుద్యోగ అంశాలపై దేశవ్యాప్త ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ క్యాడర్ కు ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 5వ తేదీన దేశవ్యాప్త ఆందోళనలకు ఏఐసీసీ...
ముఖ్యమంత్రి కేసీఆర్ చెల్లని రూపాయిగా మారిపోయిండు. ఆయన ఫొటోతో ఎన్నికలకు వెళ్లాలంటేనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంకుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ తో ఉంటే...
సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే సిఎం జగన్ ముంపు ప్రాంతాలకు వరదల సమయంలో వెళ్ళలేదని, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి వరద బాధితులకు అండగా నిలిచిందని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు...
కాలేజీలో ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఓ ఫోటో వల్లే తానునటిగా మారి హీరోయిన్ అయ్యాయని, ఇప్పుడు మంత్రిగా ఉన్నానని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. రాజకీయ నేతలను...
రాష్ట్రంలో మద్యం టెండర్ల ప్రకియలో అవకతవకలు జరిగాయని, ఈ వ్యవయారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. 1672 మంది ఆన్ లైన్ టెండర్లు వేసి...
హుద్ హుద్ సమయంలో చంద్రబాబు ఫోటోలు తీయించుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, పాచిపోయిన పులిహోర ప్యాకెట్లు 10 కేజీలు మాత్రమే ఇచ్చారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు....
Kcrs Defeat : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను మంచి మిత్రులమని మోదీ పాలనలోనే దేశం ముందుకు పోతుందని బిజెపి నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ...