బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో సిఎం యోగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యుపి సిఎం...
కరోనా కష్టాలను అధిగమించి రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుపుకుంటున్న తెలుగు ప్రపంచ పండుగ ఈ ఆట మహాసభలని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ఇలా అందరినీ కలవడం, మనమంతా ఒక...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్కు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి...
Proud of You: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి- భారతి దంపతుల మొదటి కుమార్తె వర్ష ఫ్రాన్స్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్సీడ్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందారు. ఈ...
మొహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళనలు జరిగాయి. ఇటీవలే నుపుర్ శర్మను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఉదయ్పూర్లోని ఓ టైలర్ను నరికి చంపిన ఘటన కలకలం...
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆయనకు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్...
Its not true: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో విశ్వాసం సన్నగిల్లుతోందంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తను ఆ పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్, పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి...
తెలంగాణలో ఇప్పటి వరకు 45,325 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ , తాజాగా మరో 1663 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసు, ఫారెస్టు, ఫైర్, జైళ్లు, రవాణా,...