Monday, April 21, 2025
HomeTrending News

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో సిఎం యోగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యుపి సిఎం...

వాషింగ్టన్ లో ఘనంగా ఆటా వేడుకలు

కరోనా కష్టాలను అధిగమించి రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుపుకుంటున్న తెలుగు ప్రపంచ పండుగ ఈ ఆట మహాసభలని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ఇలా అందరినీ కలవడం, మనమంతా ఒక...

సిఎం జగన్ కు స్వాగతం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని  రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్‌కు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ముఖ్యమంత్రి...

గర్వంగా ఉంది: కుమార్తె గ్రాడ్యుయేట్ పై జగన్

Proud of You: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి- భారతి దంపతుల మొదటి కుమార్తె వర్ష ఫ్రాన్స్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్సీడ్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందారు. ఈ...

మంచి చేశాం కాబట్టే ధైర్యం: రోజా

Be Ready: పేదల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ అని, 12 ఏళ్ల క్రితం వైఎస్ ఆశయాల మీద నాటిన పునాది ఈ పార్టీ జెండా అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ...

ఉదయ్‌పూర్‌ తరహాలో అమరావతిలో హత్య

మొహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళనలు జరిగాయి. ఇటీవలే నుపుర్ శర్మను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఉదయ్‌పూర్‌లోని ఓ టైలర్‌ను నరికి చంపిన ఘటన కలకలం...

హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆయనకు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్...

అదో వండి వార్చిన కథనం : విజయసాయి

Its not true: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో విశ్వాసం సన్నగిల్లుతోందంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తను ఆ పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్, పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి...

ఇంజనీరింగ్ నిరుద్యోగులకు శుభవార్త

తెలంగాణలో ఇప్పటి వరకు 45,325 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ , తాజాగా మరో 1663 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసు, ఫారెస్టు, ఫైర్, జైళ్లు, రవాణా,...

భక్తుల మధ్యే బ్రహ్మోత్సవాలు: టిటిడి ఈవో

Brahmotsavams: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు ఈసారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయ‌ని, మాడ వీధుల్లో వాహ‌నసేవ‌లు నిర్వ‌హించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని టిటిడి ఈవో...

Most Read