రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒంటిమిట్ట పర్యటన రద్దయింది. ఏప్రిల్ 5న బుధవారం వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సిఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. శ్రీ...
సిక్కింలో కొండచరియలు విరిగిపడి ఆరుగురు మరణించగా 50 మందికి పైగా గల్లంతయ్యారు. ఇండో-టిబెట్ బోర్డర్ సమీపంలోని నాథులా పాస్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో నలుగురు పురుషులు, ఓ మహిళ,...
పదవ తరగతి పేపర్ లీకేజ్ నేపథ్యంలో నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్, NSUI నేతల అరెస్టును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ చేసిన నేతలను తక్షణమే విడుదల చేయాలని...
రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజల ఆకాంక్షలు, అభిమతానికి అనుగుణంగా పాలన ఉండాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గత నాలుగేళ్ళుగా అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా సిఎం జగన్...
యువతను నిరుద్యోగం పట్టిపీడిస్తున్నా కేసీఆర్ గారికి సోయి లేదు. ప్రశ్నిస్తే, అధికారం అడ్డంపెట్టుకొని గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. టీ-సేవ్ అనే సంస్థ ఏర్పాటు చేసి.....
డా.బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్బంగా 125 అడుగుల అంబేడ్కర్ మహా విగ్రహావిష్కరణ., ఈ నెల 14 న సభ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నత...
అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతి లోకి రావడం అభినందనీయమని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం మావోయిస్టు ఉద్యమంలో పనిచేసి, 17 సంవత్సరాలుగా జైలు జీవితం అనుభవించి విడుదల...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వస్తోన్న వార్తలను మంగళగిరి, గన్నవరం ఎమ్మెల్యేలు ఆర్కే, వల్లభనేని వంశీలు ఖండించారు. సిఎం వైఎస్ జగన్ తన బాస్ అని, ఆయన ఏం చెబితే అదే ఫైనల్...
ముఖ్యమంత్రి కేసీఆర్.... దమ్ముంటే నీ MA పొలిటికల్ సైన్స్ సర్టిఫకేట్ బయటపెట్టు అంటూ బీజేపీ రాష్ట అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార సవాల్ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాజాన్ని చదివి దేశాన్ని...
వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయికి లెక్క ఉందని, సంక్షేమ పథకాలు ఎలాంటి అవినీతి లేకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి) ద్వారా చేరుతున్నాయని రాష్ట్ర ఆర్ధిక...