Monday, March 17, 2025
HomeTrending News

2023 Elections: బిజెపిపై ఉమ్మడి పోరాటానికి విపక్షాలు

వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడిగా పోరాడాలని విపక్షాలు నిర్ణయించాయి. సోమవారం డీఎంకే నిర్వహించిన ‘సామాజిక న్యాయం’ సదస్సుకు పలు విపక్ష పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఆర్థిక,...

Global Pharma:కంటి చుక్కల మందుపై అమెరికా అనుమానం

భారత్‌లో తయారైన ఐడ్రాప్స్‌ వల్ల తమ దేశంలో కొందరిలో హానికరమైన బ్యాక్టీరియా వ్యాపించి ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడుతున్నారని అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ఆండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) అనుమానిస్తున్నది. చెన్నైకు చెందిన గ్లోబల్‌...

Cool Roof Policy: దేశంలోనే తొలిసారి.. కూల్‌ రూఫ్‌ పాలసీ

 గృహ నివాసాలపై వేసవి ఉష్ణోగ్రతల తీవ్రతను తగ్గిం చి, చల్లదనాన్ని ప్రసాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘కూల్‌ రూఫ్‌ పాలసీ’ని ప్రకటించింది. ఐదు సంవత్సరాల వ్యవధిలో 300 చదరపు కిలోమీటర్ల పరిధిలో కూల్‌రూఫ్‌ విధానాన్ని...

YS Jagan: సిఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ళ పట్టాలు

గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో  ఇళ్లులేని  పేదలకు  అమరావతిలో ఉచితంగా  ఇంటిపట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 33వ సీఆర్డీయే  సమావేశం తీర్మానించింది. న్యాయపరమైన చిక్కులు వీడిన...

Malaysia: మలేషియాలో మరణశిక్ష రద్దు

మలేషియా పార్లమెంట్‌ ఈ రోజు (సోమవారం) కీలక నిర్ణయం తీసుకున్నది. తప్పనిసరి మరణశిక్ష, జీవిత ఖైదును తొలగించేందుకు తీసుకువచ్చిన చట్టానికి ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్‌ నిర్ణయాన్ని హక్కుల సంఘాలు స్వాగతించాయి. వాస్తవానికి హత్య,...

Sattupalli: కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు – మంత్రి నిరంజన్ రెడ్డి

పేదలు, రైతుల పార్టీ బీఆర్ఎస్ అని వ్యవసాయ శాఖ మాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు...

బిజెపి కక్ష సాధింపు – మంత్రుల ఆరోపణ

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరిస్తోందని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఆరోపించారు. నిధులు ఇవ్వకపోగా వివిధ పథకాల్లో కోతలు విధిస్తూ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం...

SSC paper leak: పదో తరగతి తెలుగు పేపర్ లీక్

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే లీకేజ్ అవడం కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా తాండూర్‌‌లో పరీక్ష మొదలైన ఏడు నిమిషాలకే తెలుగు ప్రశ్నాపత్రం వాట్సప్‌ గ్రూప్‌లలో చెక్కర్లు కొట్టింది....

Jagadish Reddy:కాంగ్రెస్ కు సోయి లేదు – జగదీష్ రెడ్డి

దేశ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ దాదాపు అంతరార్థం అయినట్లే నని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ఏకంగా పార్లమెంట్...

TSRTC: సీతరాముల తలంబ్రాల బుకింగ్

శ్రీ భద్రాద్రి సీత రాముల తలంబ్రాల బుకింగ్ 1,00,000 వరకు అయ్యిందని.. ఈ నెల 10 తేదీ వరకూ బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని టిఎస్ ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ...

Most Read