శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటిన ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని (డిసెంబర్ 25) పురస్కరించుకొని సీఎం కేసీఆర్...
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. "సమాజంలో శాంతి కోసం పాటుపడటం, సాటి మనిషి శ్రేయస్సు కోసం కృషి చేయడమే అసలైన క్రైస్తవం. క్రీస్తు...
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేయడంలో జాప్యం సమస్యను త్వరలోనే తీరుస్తామని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ‘‘ డబ్బులు ఉంటే .. జీతాలు ఇయ్యకుండా ఉంటామా ?’’ అని ఆయన ప్రశ్నించారు....
పులివెందుల బస్ స్టాండ్ నిర్మాణం ఓ వైపు జరుగుతున్నా విపక్ష నేత దీనిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి...
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా పలు పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్త డీసీపీ జోన్ గా మహేశ్వరంను ఏర్పాటు చేయనున్నారు. మహేశ్వరం డీసీపీ జోన్ లో కొత్తగా...
కేంద్రం రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. విద్యుత్, మంచి నీటి సమస్యలను పరిష్కరించుకున్నట్లు చెప్పారు. పాఠశాలల బలోపేతానికి...
చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయంపై మాట్లాడే హక్కు బాబుకు లేదని, ఈ విషయంలో ఆయన చెబుతున్న విషయాలన్నీ...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మొదటిసారిగా టీఎస్ఆర్టీసీ కోసం కొత్త బస్సులు కొనుగోలు చేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాతి పరిణామాలతో టీఎస్ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు...
చైనాలో బీఎఫ్-7 కరోనా వేరియంట్ కలవరం సృష్టిస్తోంది. ఇక ఇండియాలోనూ పలు చోట్ల చాలా స్వల్ప సంఖ్యలో ఈ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ .. అన్ని రాష్ట్రాలకు...