Thursday, April 24, 2025
HomeTrending News

ముసుగు రాజకీయాలు ఎందుకు?: పేర్ని

అన్ స్టాపబుల్ కార్యక్రమం పేమెంట్ ఇచ్చే టాక్ షో అని, బాలయ్య చేసే షోలో పవన్ పాల్గొనడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన  అవసరం ఏముందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. బావ తప్పులను...

ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు: అఖిలపక్షం నిర్ణయం

అఖిలపక్షం నేతృత్వంలో భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి రాష్ట్రంలో జరుగుతోన్న పరిస్థితులను వివరిస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.  రాష్ట్రంలో ప్రజాస్యామ్యాన్ని కాపాడుకునేందుకు అన్ని రాజకీయ...

మానవత్వం ఉన్న ప్రభుత్వం మాది: సిఎం

పేదలకు తాము చేస్తున్న మంచిని జీర్ణించుకోలేక విపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు పెన్షన్లపై అభాండాలు వేస్తూ.. కట్టు కథలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. అర్హత...

ఆటా(ATA)లో అహం జబ్బు

అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా’ గత జులై నెలలో 17వ మహాసభలను అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొత్త కమిటీ, అధ్యక్షుడి...

బిజెపికి మరోసారి తిరస్కరణ-కేటీఆర్

భారతీయ జనతా పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా సెస్ ఎన్నికల్లో గెలువ లేకపోయిందని, మరోసారి తెలంగాణ ప్రజల తిరస్కారానికి గురైందని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు అన్నారు....

అమ్మాయిలకు విద్య నిషేధంపై అఫ్గన్‌లో నిరసనలు

అఫ్గానిస్థాన్‌లో అమ్మాయిలకు యూనివర్సిటీ విద్య నిషేధం విధించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. అమ్మాయిలకు మద్దతుగా దేశవ్యాప్తంగా పురుష విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. అమ్మాయిలను వర్సిటీల్లోకి అనుమతించే వరకు క్లాసులకు హాజరయ్యేది లేదని స్పష్టం...

భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో డ్రోన్‌ కలకలం

పంజాబ్‌లోని భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్‌ కలకలం సృష్టించింది. అమృత్‌సర్‌ జిల్లా రజతల్‌ గ్రామం బీఎస్‌ఎఫ్‌ బలగాలు అక్రమ డ్రోన్‌ను గుర్తించాయి. సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఆదివారం రాత్రి 7.40...

కేసీఆర్ తోనే మహిళల సాధికారత – మంత్రి ఎర్రబెల్లి

మహిళా సాధికారత లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మరియు స్త్రీ నిధి సహకారంతో రాష్ట్రంలో మొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలోని 3000 మంది మహిళలకు కుట్టు మిషన్...

సెస్‌ ఎన్నికల్లో గులాబీ గుబాళింపు

సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) డైరెక్టర్ల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కొత్తగా ఎన్నికైన 15 మంది  డైరెక్టర్ల వివరాలతో కూడిన జాబితాను విడుదల చేశారు. ...

రీసర్వేలో వేగం పెంచాలి : సిఎం ఆదేశం

రీ సర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నామని, వాటి ఫలాలు కచ్చితంగా ప్రజలకు అందాలని, నాణ్యత ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. వందేళ్ల తర్వాత సర్వే...

Most Read