గుజరాత్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ సాయంత్రం మోర్బి జిల్లాలోని మచ్చ నదిపై కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో దాదాపు 40 మంది మృతిచెందినట్లు వార్తలు వస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత...
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఆదివారం చండూరు లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. సీఎం కేసిఆర్ ముఖ్య అతిథిగా హాజరై చేసిన ప్రసంగం సభికులను ఆలోచింప...
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాము ఎవరినీ అందలం ఎక్కించడానికి ఇక్కడ లేమని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను అందలం ఎక్కించడానికే...
రాహుల్ గాంధీ చేస్తున్న 'భారత్ జోడో యాత్ర'లో తెలంగాణలో సాగిన యాత్రలో సినీ నటి పూనమ్ కౌర్ పాల్గొన్నారు. ఈ యాత్రలో రాహుల్ గాంధీ, పూనమ్ కౌర్ చేయిపట్టుకుని నడుస్తున్న ఫొటోపై చర్చ...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న వేళ కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టింది. గతంలో ఏ కేసులోనైనా రాష్ట్రంలో...
నిన్నటి తిరుపతి ర్యాలీతోనైనా మూడు రాజధానులపై రాయలసీమ మనోభావాలేమిటో ప్రతిపక్ష నేత చంద్ర బాబునాయుడు తెలుసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి సూచించారు. బాబుకు తోడు నీడగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ...
రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయని, ఇదే విషయాన్ని నిన్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చెప్పారని బిజెపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ అన్నారు. అప్పులు...
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తప్పవని ఇప్పటికే స్పష్టం చేసిన బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ సాయాన్ని మరో రెండేళ్లపాటు నిలిపివేయాలని...
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డి ఓటర్లను కొనుగోలు చేయడానికి ఐదున్నర కోట్ల రూపాయల్ని తన కంపెనీ నుంచి ఎవరెవరి ఎకౌంట్లకు ఎంతెంత ట్రాన్స్ ఫర్ చేశారో ఆధారాలతో...