తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర మూడో రోజు మొదలైంది. నారాయణపేట్ జిల్లా ఎలిగండ్లనుంచి యాత్ర ప్రారంభమైంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి జోడో యాత్ర జెండా...
టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో రిమాండ్ రిజక్ట్ చేసిన ఏసీబీ న్యాయమూర్తి. సరైన ఆధారాలు లేవన్న న్యాయమూర్తి. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ PC యాక్ట్ ఈ కేసులో అప్లికెబుల్ కాదన్నారు. బ్రైబ్...
ఆక్వా ఉత్పత్తులకు కనీస ధర లభించేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలని మంత్రుల సాధికారిత కమిటి ఆదేశించింది. విజయవాడలో రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, గనులు, శాస్త్ర-సాంకేతిక శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్యాంప్...
సినీ నటుడు అలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అలీ గత ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్...
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే జమ్ముకశ్మీర్లో హిందువులు లేకుండా పోతారని మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఇటీవల కశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడంపై ఆయన ఈ...
పెన్నా నది మధ్యలో సబ్ మెర్సిబుల్ కాజ్ వే నిర్మాణానికి 93 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇటీవలే ప్రారంభించిన నెల్లూరు బ్యారేజ్ కు...
భారత్ విషయంలో చైనా వైఖరిలో మార్పు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. గత వారం రోజులుగా వరుసగా చైనా నేతల ప్రకటనలు చూస్తుంటే రాజకీయ విశ్లేషకులు ఇదే భావన వ్యక్తం చేస్తున్నారు. భారత్ ను వ్యూహాత్మక...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ పర్వంలోకి స్వామిజీలను దింపడం సిగ్గు చేటని, ఇది బీజేపీ నీచ రాజకీయాలకు పరాకాష్ట అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్...
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో జరిగిన డ్రామాపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు న్యాయస్తానాన్ని ఆశ్రయిస్టున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ వ్యవహారంపై...
పాదయాత్రపై అంక్షలు ఎత్తివేయాలంటూ అమరావతి రైతులు వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు సింగిల్ బెంచ్ తిరస్కరించింది. రెగ్యులర్ బెంచ్ కు వెళ్లాలని ఆదేశించింది. అమరావతి నుంచి అరసవిల్లి వరకూ తాము...