Thursday, May 1, 2025
HomeTrending News

మోడీని ఎదిరించే దమ్మున్న నేత కేసిఆర్ – ప్రశాంత్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోడీని,కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ప్రశ్నించి,వారి అవినీతిని ఎండగట్టే దమ్మున్న మొనగాడు కేసిఆర్ ఒక్కరే అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి...

భారత్ జోడో యాత్ర పునః ప్రారంభం

నాలుగు రోజుల విరామం తర్వాత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ రోజు (గురువారం) తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి తిరిగి ప్రారంభమైంది. మక్తల్ సమీపంలోని సబ్ స్టేషన్ నుంచి ఈ...

యాదాద్రిలో ప్రమాణం చేద్దామా… కెసిఆర్ కు బండి సంజయ్ సవాల్

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఇదంతా కేసీఆర్ డ్రామా అని అన్నారు. టీఆర్ఎస్ కట్టు కథలు...

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు ?

మునుగోడు ఉప ఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెరాసకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు దిల్లీకి చెందిన వ్యక్తులు ప్రయత్నించారన్న ఆరోపణలు కలకలం రేపాయి. వీరంతా...

విభేదాలు వీడి కలిసికట్టుగా పనిచేద్దాం: జగన్

టెక్కలి నియోజకవర్గ పరిధిలో సుమారు రూ.4362 కోట్లు ఖర్చు తో నిర్మించే భావనపాడు పోర్టుకు డిసెంబరులో శంకుస్థాపన చేయబోతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌...

బీసీలు ఐక్యంగా ఉండాలి: విజయసాయి

బీసీలకు రాజ్యంగపరమైన రిజర్వేషన్లు దక్కాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమతమని అందుకే తాము రాజ్యసభలో దీనిపై ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి...

రాజాసింగ్ పై పీడీ యాక్టు సమర్ధించిన…. అడ్వైజరీ బోర్డ్

హైదరాబాద్‌  గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేయడాన్ని పీడీ యాక్ట్‌ అడ్వైజరీ బోర్డు సమర్థించింది. తనపై అక్రమంగా నమోదు చేసిన పీడీ యాక్టును తొలగించాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ బోర్డుకు...

కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి చిత్రాలకు ఆప్ డిమాండ్

భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి చిత్రాలను ముద్రించాలని ఢిల్లీ సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ మగళవారం డిమాండ్ చేశారు. ముస్లిం దేశమైన ఇండోనేషియా కరెన్సీ నోటుపై వినాయకుడి బొమ్మ ఉంటుందని, అలాంటిది...

ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్… సిగ్నల్ ఫ్రీ రవాణా

రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. నగర విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. మౌలిక వసతులు కల్పించకపోతే...

వచ్చే వారం షాబాజ్ షరీఫ్ చైనా పర్యటన

పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ వచ్చే వారం చైనాలో పర్యటించనున్నారు. ప్రధాని షాబాజ్ తో పాటు పాక్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో ఇతర ఉన్నతస్థాయి బృందం బీజింగ్ పయనం అవుతోంది....

Most Read