నాటకీయ పరిణామాల మధ్య కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న కమిషనర్ల పోస్టులను గురువారం కేంద్రం భర్తీ చేసింది. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో ప్రధాని మోడితో పాటు...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతానికి తనకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, అందుకే ఎమ్మెల్యేగానే బరిలో...
చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, పవన్ కు విలువలు లేవని... వీరు మూడు పార్టీల కూటమిగా ఏర్పడి తనపై యుద్ధానికి వస్తున్నారని, పేదవాడి భవిష్యత్ మీద కూడా యుద్ధానికి వస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...
తెలుగుదేశం పార్టీ 34 మందితో కూడిన అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రాజమండ్రి రూరల్ నుంచి...
తెలంగాణలో పోటీ చేసే బిజెపి అభ్యర్థుల రెండో జాబితాను బుధవారం విడుదల చేశారు. తెలంగాణలో అధిక స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్న బిజెపి స్వయంకృతపరాధంతో తిరోగమనంలో వెళుతున్నట్టుగా ఉంది.
నాయకత్వం ఎత్తుగడలతో కమలం శ్రేణులకు...
మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి నేతలు సర్వశక్తులు ఒడ్డుతోంది. కొత్త మిత్రపక్షాలను కలుపుకుపోతు పాత మిత్రులను దరిచేర్చుకుంటూ ఎన్నికల సమరానికి సన్నద్ధం అవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ లో అందుకు భిన్నమైన...
ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు కలలకు రెక్కలు పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. విద్యార్ధినులు ఉన్నత, ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించేందుకుగాను వడ్డీలేని రుణాలు అందించేందుకు...
లోక్ సభ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి ఎన్నికల శంఖారావం పూరించింది. కరీంనగర్ లో మంగళవారం నిర్వహించిన కదన భేరి బహిరంగసభలో పార్టీ అధినేత కెసిఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన...
తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు లక్ష్యంగా వరాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో జరిగిన సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గ...
కాంగ్రెస్, మజ్లీస్, బీఆర్ఎస్ మూడు కుటుంబ పార్టీలే అని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఈ మూడు పార్టీల జెండాలు వారైనా అజండా ఒక్కటే అని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లీస్...