Cancer treatment: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ పరీక్షలు, నిర్ధారణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధికారులను...
బుద్ధ పూర్ణిమ సందర్భంగా మంగోలియాకు నాలుగు పవిత్ర అవశేషాలను తీసుకెళ్ళిన భారత బృందం ఉలాన్ బటార్ చేరుకుంది. భారత బృందానికి ఉలాన్ బటార్ లో ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రి కిరెన్...
కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందనే భయంతోనే సోనియాగాంధి, రాహుల్ గాంధీ లకు ప్రధాని నరేంద్ర మోడీ నోటీసులు పంపారని టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెరిగిన పెట్రిల్, డీజిల్, గ్యాస్ ధరలతో ప్రజలు...
Opne for Debate: సిఎం వైఎస్ జగన్ చేపట్టిన ఇళ్ళ నిర్మాణం పథకాన్ని కేంద్ర మంత్రి ప్రశంసిస్తే, దాన్ని సహించలేక నేడు ఓ దినపత్రికలో ఈ పథపై ఓ అసత్య కథనాన్ని ప్రచురించారని ...
కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతమయ్యేలా కనిపించడం లేదు. కరోనాను జనం తేలిగ్గా తీసుకుంటుండంతో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. జూలైలో కేసులు పీక్స్కు చేరనున్నట్లు, మరో ఆరు నెలలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు....
Interaction: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మోదాపల్లి ప్రాంతంలో గిరిజన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న...
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ మరియు వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ విశ్లేషణ Meteorological Analysis : (ఈ రోజు ఉదయం 08:30 ఆధారంగా)
నైరుతి ఋతుపవనముల...
Answer this: అనంతపురం జిల్లాకు ప్రాణాధారమైన హంద్రీనీవా ప్రాజెక్టు కింద చేపట్టబోయే కాల్వలకు సంబంధించి ఈ మూడేళ్ళలో కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేకపోయారని టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు....
Come on: అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు తమపై దాడులకు పాల్పడితే తాము కూడా తిరగబడతామని టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర హెచ్చరించారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనుమర్లపూడిలో స్థానిక...
నర్సరీలో వినూత్న ప్రయోగాలు సృష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సంగారెడ్డికి చెందిన గంగా నర్సరీ... మామిడిలో సరికొత్త వంగడాన్ని సృష్టించారు.మామిడి పేరు వినపడగానే నోరూరించే బంగినపల్లి మామిడిని పోలి ఉండే ఈ...