Friday, April 18, 2025
HomeTrending News

అపాచీ పరిశ్రమకు 23న భూమి పూజ

Industries: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుట్టిందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. కోవిడ్-19 అనంతరం పరిశ్రమల ప్రగతిపైనే పూర్తిగా దృష్టి...

గౌరవెల్లి నిర్వాసితులతో చర్చలు సఫలం

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మెట్టుబండల వద్ద మంత్రి హరీశ్ రావుని కలిసిన గౌరవెల్లి భూ నిర్వసితులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, నాయకులు కోదండ రెడ్డి. నిర్వాసితులను సాదరంగా ఆహ్వానించిన మంత్రి హరీశ్...

డ్రగ్స్..పబ్స్..నేరాలపై ప్రో హరగోపాల్ ఆవేదన

తెలంగాణలో ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలపై ప్రోఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. చదువు కుంటున్న పిల్లలు కూడా నేరాల్లో పాల్గొంటుటే... టీచర్లు గా మా కర్తవ్యం మేము చేస్తున్నామా అనే అనుమానం...

గవర్నర్ కు మొరపెట్టుకున్న గౌరవెల్లి నిర్వాసితులు

ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రజల ఉసరు పోసుకుంటున్నాడని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మంది పడ్డారు. ప్రాజెక్టు కోసం సర్వస్యం త్యాగం చేసిన వాళ్లపై ఇంత రాక్షసత్వం ప్రదర్శిస్తావా?...

జెండాలు కాదు ఎజెండాలు ముఖ్యం – జగదీష్ రెడ్డి

ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీలో,ప్రభుత్వాలో కాదని,ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తుందని ఆయన చెప్పారు.సూర్యాపేట జిల్లా...

కేంద్రం కీలక నిర్ణయం… త్వరలోనే 5జీ సేవలు

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మన దేశంలో త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి తేవడానికి రంగం సిద్ధం చేస్తున్నది. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ 5జీ స్పెక్ట్రమ్...

అప్పు తీర్చిన పిన్ను!

Pin :  రమ్య స్కూలుకి వెళ్ళడానికి తయార వుతోంది. యూనిఫాం చొక్కాలో ఓ గుండీ లేదన్న విషయాన్ని అప్పుడే తెలుసుకుంది. పోనీ ఇంకొక చొక్కా వేసుకుందామంటే అది ఇస్త్రీ చేసి లేదు. బటన్...

బాసర విద్యార్థులకు కెటిఆర్ భరోసా

బాసర ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులతో మంత్రి ఈ రోజు హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు. ఈ వ్యవహారానికి సంబంధించి వీసిపై చర్యలు...

దోషులను ప్రజల ముందు నిలబెడతాం: భూమన

We will look: పెగాసస్ అంశంపై నేడు ప్రాథమికంగా చర్చించామని వచ్చే సమావేశంలో లోతుగా చర్చిస్తామని హౌస్ కమిటీ చైర్మన్ భూమన  కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో వెలుగు చూసిన...

కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి

భారత్​లో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 8,822 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం 5,718 మంది...

Most Read