Thursday, April 10, 2025
HomeTrending News

ఈడీ ఆఫీస్​కు రాహుల్ గాంధి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, భూపేశ్...

బిజెపి పోటీ నామమాత్రమే: రోజా

Nominal: ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నికల్లోబిజెపి పోటీ నామమాత్రమేనని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆ పార్టీ అనవసరంగా పోటీ చేస్తోందని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా...

బడులు ప్రారంభం

రెండేళ్లుగా కరోనా వల్ల విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైందని, అయినా ఇబ్బందులు లేకుండా విద్య అందించేందుకు కృషి చేశామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆన్ లైన్ పాఠాలు ప్రభుత్వ స్కూల్స్ పిల్లలకు అందేలా...

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

భారత దేశ చరిత్రలో తొలిసారిగా డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో తెలంగాణ కి భారీ పెట్టుబడి దక్కింది. 24 వేల కోట్ల రూపాయలను తెలంగాణలో డిస్ప్లే ఫ్యాబ్ కోసం పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఎలేస్ట్ కంపెనీ...

డైరీ ప్రియమైన లేఖ

1929 జూన్ 12 - అన్నే ఫ్రాంక్ (Anne Frank) జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో జన్మించారు. ఆమె 15 ఏళ్ళకే మరణిం చారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నరకయాతన అనుభవించిన యూదులలో ఆమె...

పోలీసు శాఖలో అంతా అయోమయం!

రాష్ట్ర పోలీసుశాఖలో చిత్ర విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకపక్క అనేకమంది అధికారులు ఖాళీగా ఉండగా మరోపక్క ఒక్కో అధికారి మూడు, నాలుగు విభాగాల బాధ్యత చూస్తున్నారు. కొందరు పదోన్నతులు పొందిన తర్వాతా పాత...

నిలకడగా సోనియాగాంధి ఆరోగ్యం

కోవిడ్ వైరస్ బారిన పడిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వెల్లడించింది. సోనియా గాంధీ ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారని, ఆరోగ్యం నిలకడగా ఉందని...

అల్లూరి జయంతి ఉత్సవాలకు ప్రధాని: కిషన్ రెడ్డి

PM Visit: మన్నెం వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ఉత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 4న భీమవరంలో ప్రారంభిస్తారని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్...

మోడీ ఫోటో పెట్టాలి: కేంద్ర మంత్రి భారతి

PM Photo: వైద్య ఆరోగ్య రంగానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని, భారీగా నిధులు కేటాయిస్తున్నామని  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పేర్కొన్నారు. మోడీ...

రెండో పంటకూ ముందే నీరిస్తాం: బాలశౌరి

Souri Says: ఇచ్చిన మాట ప్రకారం జూన్ 10న కృష్ణా డెల్టా నుంచి ఖరీఫ్ పంటకు నీరు విడుదల చేసి చూపామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు.  చరిత్రలో ఎన్నడూ...

Most Read