Thursday, April 10, 2025
HomeTrending News

22న మంత్రిమండలి సమావేశం

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి ఈనెల 22న సమావేశం కానుంది. రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అద్యక్షతన 22న బుధవారం ఉదయం 11  గంటలకు భేటీ అవుతుందని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...

అగ్నిప‌థ్ లో 45వేల మందికి అవకాశం

Agnipath Recruitment :  భారత రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో మార్పుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. దేశంలో అగ్నిప‌థ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌ను ర‌క్ష‌ణ మంత్రి...

పత్తి సాగుకు ఆధునిక సాంకేతికత – మంత్రి నిరంజన్

దేశంలో వ్యవసాయ స్వరూపం మారాలని, యాంత్రీకరణ, సాంకేతికత సంపూర్ణంగా అమలు చెయ్యాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ, ఉద్యాన రంగాలలో నూతన ఆవిష్కరణలు మరియు సాంకేతికతతో యువతకు ఉపాధి...

మేలు చేస్తుంటే ఓర్వలేరా? : సిఎం జగన్

I don't Care: దేవుడి దీవెనలు, ప్రజల  ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవరినైనా ఎదుర్కొంటానని,  ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా లెక్క చేయకుండా ప్రజలకు మేలు చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

రాణి రుద్రమ,దరువు ఎల్లన్న అరెస్ట్

బిజెపి నేతలు రాణి రుద్రమ, దరువు ఎళ్లన్నలను ఈ రోజు అరెస్ట్ చేసిన హైదరాబాద్  హయత్ నగర్ పోలీస్ లు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగుడ లో...

ఏడాదిన్నర లోగా పది లక్షల ఉద్యోగాల భర్తీ

Central Govt Jobs : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల పరిధిలో 10 లక్షల మంది ఉద్యోగుల నియామకానికి అనుకూలంగా...

పాక్ లో మైనారిటీలపై పెరిగిన వేధింపులు

దేశ విభజన అనంతరం పాకిస్తాన్‌లో హిందువుల జనాభా క్రమంగా తగ్గిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 22 లక్షల మంది హిందువులు ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. పాకిస్తాన్‌లో మొత్తం నమోదిత జనాభా 18...

వాస్తవాలు చెప్పండి: యనమల డిమాండ్

Tell the Fact: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వాస్తవాలను దాచిపెడుతున్నారని మాజీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్య పడుతున్నారని, వాస్తవంగా జరుగుతున్నదేమిటనే  విషయాన్ని మరుగున...

నేడే ఉచిత పంటల బీమా నిధులు విడుదల

Crop Insurance: వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద వరుసగా మూడో ఏడాది ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది.  2021 ఖరీఫ్‌ పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతన్నలకు చెప్పిన...

బిజెపి పాలనపైనే ప్రధాన చర్చ: ఉండవల్లి

KCR-Undavalli: తెలంగాణా సిఎం కేసిఆర్ తో జరిగిన సమావేశంలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వ పాలనపైనే ప్రధానంగా చర్చ జరిగిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. నిన్న ప్రగతి భవన్ లో...

Most Read