Tuesday, April 1, 2025
HomeTrending News

పశువుల అంబులెన్సులు ప్రారంభం

Ambulances for Animals: గుమ్మం వద్దనే పశు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అంబులెన్సులను  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం సమీపంలో జరిగిన...

బాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం: రోజా

Irrelevant: 14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం ను మున్సిపాలిటీ  కాదు కదా కనీసం రెవిన్యూ డివిజన్ కూడా చేయలేని చంద్రబాబునాయుడు కడపకు జగన్ ఏం చేశారని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని...

బ్రిటన్ మంత్రితో కేటిఅర్ భేటి

తెలంగాణకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి కే తారకరామారావు పర్యటన తొలిరోజు బిజీబిజీగా కొనసాగింది. తొలిసారిగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ తెలంగాణలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను ఇక్కడి...

26న హైదరాబాద్ కు ప్రధాని రాక

ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈ నెల 26వ తేదిన రాష్ట్రానికి రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. బీజేపీ పాలిత...

వైసీపీ ‘సామాజిక న్యాయం’ బస్సు యాత్ర

Bus Yatra: గడప గడపకు మన ప్రభుత్వం పేరిట మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళుతున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఈ నెలాఖరున  బస్సు యాత్ర కూడా చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది....

ఏపీలో అర్హులు లేరా? : చంద్రబాబు ప్రశ్న

RS tickets: రాజ్యసభ సీటు ఇవ్వడానికి ఆంధ్ర ప్రదేశ్ లో సమర్థులు, వెనుకబడిన వర్గాల వారు లేరా అని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.  రాజ్యసభ టికెట్లు...

రాజ్య సభకు దామోదర్ రావు, బండి, గాయత్రి రవి

Names Final: టిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసిఆర్ ఖరారు చేశారు. డా.బండి పార్థసారథి రెడ్డి., వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), దీవకొండ దామోదర్ రావు లను ఎంపిక చేశారు. డా.బండి పార్థసారథి రెడ్డి...

పెరరివలన్ కు విముక్తి

Perarivalan: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో  శిక్ష అనుభవిస్తున్న ఏ.జి. పెరరివలన్ కు విముక్తి లభించింది. అయన్ను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది.  తన జీవిత ఖైదును...

మీకూ అదే గతి :రేవంత్ రెడ్డి హెచ్చరిక

Be careful: శ్రీలంక ను రాజపక్సే కుటుంబం ఎలా దోచుకుందో తెలంగాణ ను కేసిఆర్ కుటుంబం అలా దోచుకుంటోందని పార్లమెంట్ సభ్యుడు, పిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి ఆరోపించారు.  అక్కడి లాగే ఇక్కడ...

అప్పుడు కనబడలేదా?: అంబటి

ఎత్తిపోతల పథకాలకు కరెంటు బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుందని, నిర్వహణ బాధ్యతలు సాగునీటి సంఘాలు చూసుకుంటాయని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నిర్వహణా లోపాల వల్ల కొన్ని ఎత్తిపోతల ప్రాజెక్టులు...

Most Read