Thursday, March 13, 2025
HomeTrending News

కజకిస్తాన్ లో ఎల్పిజి ధరల కల్లోలం

కజకిస్తాన్ లో అల్లర్లు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అల్లరి మూకలను కట్టడి చేసేందుకు దేశాధ్యక్షుడు కాసిం జోమర్ట్ తోకయేవ్ భద్రతా బలగాలకు అపరిమిత అధికారాలు కట్టబెట్టారు. అల్లర్లకు కారణమైన వారిని హెచ్చరిక లేకుండానే...

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో వర్షం

ఢిల్లీ, నేషనల్ కేపిటల్ రీజియన్‌లలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం పడింది. ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), పరిసర ప్రాంతాల్లో శనివారం ఒక మోస్తరు...

నీతులు వల్లిస్తున్న వ్యాపం దోషి -మంత్రి హరీష్

హైదరాబాద్ లో నిన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాకులు మాట్లాడారని, వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్లు ఉందని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. తెరాసాను,...

కుప్పంలో పెద్దిరెడ్డి పెత్తనం ఏంటి? బాబు

Babu on Ramakuppam incident: ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మరోసారి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై  విమర్శలు గుప్పించారు. రామకుప్పంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో పెద్దిరెడ్డి వ్యవహరిస్తున్న...

మధురై, అరుణాచలంలో పూర్తిగా లాక్‌డౌన్‌

Completely Lockdown In Madurai Arunachalam : ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వేరియంట్.. ఒమిక్రాన్ కేసులు కూడా రావడంతో హై టెన్షన్ నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ కూడా...

బిజెపి రైతు వ్యతిరేకి – మంత్రి సత్యవతి

దేశంలో, రాష్ట్రంలో రైతులను ఇబ్బందిపెడుతూ రాజకీయం చేస్తున్నారని బిజెపి నేతలపై గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి,...

కులగణన జరగాల్సిందే – బీసీ కమిషన్

దేశంలో చేపట్టబోయే జనగణనలో (census) కులగణన తప్పకుండా జరగాలని బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర డిమాండ్ చేశారు. వెనుకబడిన తరగతులకు విద్యా , ఉపాధి , ఉద్యోగ మరియు రాజకీయ రంగాలలో న్యాయం...

అంబానీ, ఆదానీలకే మంచి రోజులు -సిపిఐ

బిజెపి, ఆర్ ఎస్ ఎస్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నాయని, బిజెపి ఆర్ ఎస్ ఎస్ నుండి దేశాన్ని కాపాడుకోవాలని సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా ఆందోళన వ్యక్తం చేశారు. అచ్ఛా ద్దీన్ ఎప్పుడొస్తాయని ప్రజలు అడుగుతున్నారని...

23.29 శాతం ఫిట్ మెంట్: వైఎస్ జగన్

PRC Confirmed: ప్రభుత్వ ఉద్యోగులకు 23.39 శాతం ఫిట్మెంట్ ను ఖరారు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.  ఈ నెల నుంచే పెంచిన జీతాలు అందిస్తామని...

మూడో వేవ్ ను సమర్థంగా ఎదుర్కొందాం..

Third Wave Effectively : కరోనా మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం...

Most Read