Friday, April 25, 2025
HomeTrending News

విలీన గ్రామాలకు కరకట్ట :బాబు సూచన

భద్రాచలంలో తాము 20 ఏళ్ళ క్రితం ముందు చూపుతో కరకట్ట నిర్మాణం చేశామని, దానివల్లే ఎంతటి వరదలు వచ్చినా ఈ పట్టణ ప్రజలు ఆందోళన లేకుండా గడపగలుగుతున్నారని ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి...

ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు సిగ్గుచేటు – కేటీఆర్

ITIR : హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామని తాజాగా పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రకటనను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్...

అమరావతి కోసం బిజెపి సంకల్ప యాత్ర

అమరావతి రాజధానికి బిజెపి కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పునరుద్ఘాటించారు. అమరావతిని ముందుకు తీసుకు వెళ్ళడమే బిజెపి లక్ష్యమని స్పష్టం చేశారు. సిఎం జగన్ ఇప్పటికైనా అమరావతి...

ఘనంగా సినారే జయంతి వేడుకలు

ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. C. నారాయణ రెడ్డి జయంతి హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అబ్కారీ,...

పార్లమెంటు ఆవరణలో ముగిసిన 50 గంటల నిరవధిక ధర్నా

రాజ్యసభలో ప్రజా సమస్యలపై చర్చ జరపాలన్న ఎంపీల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఇచ్చిన 50 గంటల నిరవధిక ధర్నాలో టీఆర్ఎస్ పార్టీ సమర్ధవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించింది. శుక్రవారంతో ఈ ధర్నా...

సెప్టెంబర్ లో టిడిపి ఖమ్మం బహిరంగ సభ

తెలుగుదేశం అధినేత చంద్రబాబు మళ్ళీ తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించారు. తెలంగాణలోనే తెలుగుదేశం ఆవిర్భావం జరిగిందని, వ్యవస్థాగతంగా తెలంగాణలో టిడిపి బలంగా ఉందని చంద్రబాబు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్...

త్వరలోనే బైడెన్ – జిన్‌పింగ్‌ సమావేశం

త్వరలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ లు ముఖాముఖీ సమావేశం కానున్నారు. తైవాన్ వద్ద ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో... శాంతి స్థాపనకు రెండు దేశాల అధినేతలు సమావేశం కావాలని...

వెసెక్టమీలో తెలంగాణ రెండో స్థానం

పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (వెసెక్టమీ) చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌ మొదటిస్థానంలో ఉన్నది. రాష్ట్రంలో గతేడాది మొత్తం 3,600 వెసెక్టమీ సర్జరీలు జరిగాయి. దీంతోపాటు వ్యక్తిగత జాబితాలో...

గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు సరికాదు -గుత్తా

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ కారణంతో రాజీనామా చేస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. రాజీనామాకు కారణాలు ఆయనే వెల్లడించాలన్నారు. నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ ..మునుగోడులో పోటీ ఎవరు చేస్తారనేది...

నేడు మూడో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం

రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఆర్ధికంగా చేయూత అందించేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని వరుసగా మూడో ఏడాది ప్రభుత్వం అమలు చేస్తోంది....

Most Read