Sunday, September 13, 2026
HomeTrending News

kukatpally: కూకట్ పల్లిలో కారుతో గ్లాస్ డీ

హైదరాబాద్ నగరంలో ఎన్నికల ప్రచారం జోరు మీద ఉంది. సీమాంధ్రుల ఓట్లు కీలకంగా ఉన్న కూకట్ పల్లి నియోజకవర్గంలో పార్టీల గెలుపు ఓటములపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇక్కడి ఫలితాలు ఏపిలో రాజకీయాలపై ప్రభావం...

YSRCP Yatra: సామాజిక న్యాయానికి ఛాంపియన్‌ జగన్: మంత్రి విశ్వరూప్

సామాజిక న్యాయానికి సిఎం జగన్ ఛాంపియన్‌ గా నిలుస్తారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి, ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులిచ్చారని వివరించారు. బాబు...

Indendents: స్వతంత్రుల ప్రచారం…గులాబీ నేతలకు నష్టం

సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల పోటీ చేయటం ఎప్పుడు జరుగుతున్నదే. తెలంగాణలో జరుగుతున్న మూడో దఫా ఎన్నికల్లో కూడా వివిధ నియోజకవర్గాల్లో...

Telangana Polls: ఆ మంత్రులపై ఒకే తీరు ఆరోపణలు

ఎన్నికల ప్రచారం దగ్గరపడుతున్న కొద్దీ నియోజకవర్గాల్లో సమీకరణాలు మారుతున్నాయి. నామినేషన్ వేసిన రోజు నుంచి  ఈ రోజు(నవంబర్ -23) వరకు ఎన్నికల సరళి పరిశీలిస్తే వివిధ ప్రాంతాల్లో అభ్యర్థుల బలాబలాలు మారుతున్నట్టుగా వార్తలు...

YSRCP: ఒంగోలులో వినూత్నంగా సామాజిక సాధికార యాత్ర

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర నేడు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఘనంగా జరిగింది. ఒంగోలు జిల్లా కేంద్రంతో పాటు నంద్యాల జిల్లా బనగానపల్లె, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో...

కులగణన చరిత్రాత్మక కార్యక్రమం: ఆర్ కృష్ణయ్య

రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదవర్గాల సంక్షేమం కులగణన కార్యక్రమంతో ముడిపడి ఉందని, జనాభా దామాషా ప్రకారం ఆయా కులాల వారికి అవకాశాలు దక్కేందుకు సిఎం జగన్‌ బాటలు వేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్....

Mahabubnagar: హాట్రిక్ కోసం మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ లో ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బిజెపి నుంచి మిథున్ రెడ్డి తలపడుతున్నారు....

Lashkar-e-Taiba: ల‌ష్క‌రే తోయిబాపై ఇజ్రాయిల్ నిషేధం

హమాస్ - ఇజ్రాయల్ వైరం ప్రపంచ రాజకీయాలను మలుపులు తిప్పుతుందని విశ్లేషకులు చెపుతుండగానే ఈ రోజు(నవంబర్ 21) యూదు దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం ఉగ్రవాద సంస్థ ల‌ష్క‌రే తోయిబాపై ఇజ్రాయిల్...

Telangana: ఇద్దరు అసాధ్యులే…కలిసిరాని అదృష్టం

తెలంగాణ ఎన్నికలు ఓ ఆసక్తికరమైన సన్నివేశానికి వేదిక అయ్యాయి. వాళ్ళిద్దరూ ఏ పార్టీలో ఉన్నా అగ్రనేతలు..ప్రజాభిమానం కలిగిన నేతలు.. పేరొందిన పారిశ్రామికవేత్తలు. ఒకరు ఉత్తర తెలంగాణకు చెందిన వారు కాగా మరొకరు దక్షిణ...

World Fisheries Day: అది మా చిత్తశుద్ధికి నిదర్శనం: సిఎం జగన్

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఘటనపై సత్వరమే స్పందించి బాధితులకు అండగా నిలిచామని, మత్స్యకారుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం...

Most Read