Wednesday, April 23, 2025
HomeTrending News

సిఎంకు 1998 డిఎస్సీ అభ్యర్ధుల కృతజ్ఞతలు

Thank You Sir: 1998 డీఎస్సీ అభ్యర్ధులు  తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలిసి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్య పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ...

అంటార్కిటికా చేరిన హరిత ఉద్యమం

పర్యావరణ హితాన్ని కోరుతూ, దేశ వ్యాప్త పచ్చదనం పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొత్త చరిత్రను సృష్టించింది. మంచుఖండం అంటార్కిటికాపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండా ఎగిరింది. ప్రపంచ పర్యావరణం కాపాడటమే...

కెసిఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

హోం గార్డులు, మోడల్ స్కూల్ సిబ్బందికి జీతాల వెంటనే అందించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వమే శ్రమ దోపిడీకి పాల్పడుతోందని విమర్శిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ కు టీపీసీసీ...

ఇంటర్ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి

Girls on Top: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. కృష్ణా జిల్లా 72 శాతంతో ప్రథమ స్థానంలో, 50 శాతంతో కడప జిల్లా...

కెసిఆర్ పై సిబిఐకి కేఏ పాల్ ఫిర్యాదు

తొమ్మిది లక్షల కోట్ల అవినీతికి కారకులు కేసీఆర్, ఆయన కుటుంబం అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్  ఆరోపించారు. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అవినీతి చూడలేదన్నారు. ఢిల్లీ లో ఈ రోజు సీబీఐ...

ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న బీజేపీ – మల్లు రవి

మహారాష్ట్ర లో ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శించారు. ఇది పాము తన పిల్లలను తానే తిన్నట్టు గా ఉందన్నారు. హైదరాబాద్...

ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం..250 మంది మృతి

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది.రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. తూర్పు పక్టికా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో సంభవించిన ఈ భూకంప ధాటికి కనీసం250 మంది...

ఒడిశాలో మావోల మెరుపు దాడి

ఒడిశాలోని రుకేలా వద్ద మావోయిస్టుల మెరుపు దాడికి దిగారు. రోడ్ ఓపెనింగ్ పార్టీ పై దాడి చేయడంతో ముగ్గురు జవాన్ లు అక్కడికక్కడే మృతి చెందారు. అప్రమత్తమై తిరిగి కాల్పులు జరిపిన పోలీసులు.. బ్యాక్ ఆఫ్...

నిలకడగా వంశీ ఆరోగ్యం

Vamshi:  వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు మొహాలీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.  మొహాలీ లోని ఐఎస్బీలో మూడో సెమిస్టర్ తరగతులకు హాజరయ్యేందుకు గన్నవరం శాసన సభ్యుడు వంశీ అక్కడకు వెళ్ళారు....

Draupadi Murmu : 25న ద్రౌపది ముర్ము నామినేషన్

ద్రౌపది ముర్ము.. కొద్ది గంటలుగా ఈ పేరు ట్రాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఎన్డీఏ కూటమి అత్యంత వ్యూహాత్మకంగా గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా  ప్రకటించింది. అర డజనుకుపైగా...

Most Read