Friday, February 28, 2025
HomeTrending News

జగన్ కు జగనే సాటి: ధర్మాన

రాజకీయాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ హితవు పలికారు. సిఎం జగన్ తో పోల్చుకోవడం పవన్ కు...

దళితుల సమగ్రాభివృద్ధికి పోరాడుతా – కెసిఆర్

ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే  దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని, "నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా"నని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్...

విద్యే వికాసానికి మార్గం – మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణ రాకముందు 200 పైగా ఉంటే ఇపుడు 978 గురుకులాలు వచ్చాయని, దీనివల్ల నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చిందని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు. గురుకులాలు గతంలో స్కూల్స్ వరకే ఉంటే...

టీ కాంగ్రెస్ చంద్రబాబు ఫ్రాంచైజీ – కేటిఆర్

కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని వారు కేసీఆర్ ను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారని... మేమేమన్నా అన్నామా అని టి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ధ్వజమెత్తారు. మా మంత్రి మల్లారెడ్డి...

ప్రమాణం చేద్దామా: నారాయణస్వామి సవాల్

చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని, తాను అవినీతికి పాల్పడ్డానంటూ టిడిపి నేతలు చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సవాల్ విసిరారు....

తెలంగాణలో క్రీడలకు అధిక ప్రాధాన్యత

హన్మకొండ జిల్లా లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నూతనంగా నిర్మిస్తున్న అస్ట్రోటర్ఫ్ అథ్లెటిక్ ట్రాక్ , క్రీడా మౌలిక సదుపాయాల కల్పన పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి...

కేరళలో వరుసగా రెండోరోజూ 30 వేల కేసులు

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న అమాంతం పెరిగిన కొత్త కేసులు.. ఈ రోజు 3 శాతం మేర క్షీణించాయి. మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. కేరళలో వైరస్‌ ఉద్ధృతి, రికవరీల విషయంలో...

తగ్గనున్న రెండు డోసుల వ్యవధి..

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్‌ (Covishield) డోసుల మధ్య కనీస వ్యవధిని తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు డోసుల మధ్య గడువు 84రోజులుగా ఉంది. దీన్ని మరింత తగ్గించనున్నారు....

హుజురాబాద్ ఎన్నికల సరళిపై ఆరా

కరీంనగర్, తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ కు చేరుకున్న సీఎం కేసీఆర్. నిన్న సాయంత్రం కరీంనగర్ లో ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ ఆర్...

న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని కొల్లీజియం సిఫార్సులను యథాతధంగా ఆమోదించిన ప్రభుత్వం. కొల్లీజియం సిఫార్సు ను  అంగీకరిస్తూ ఈ రోజు ఉదయం రాష్ట్రపతి ఆమోదానికి పంపిన ప్రభుత్వం. ప్రభుత్వం...

Most Read