Friday, February 28, 2025
HomeTrending News

క్షేమంగా తరలించండి: వైసీపీ

ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకు రావాలని లోక్ సభలో వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.  అవసరమైతే తాలిబన్లతో సంప్రదింపులు జరిపి ప్రతి ఒక్కరినీ...

బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి

బడి ఈడు పిల్లలు అందరూ బడిలోనే ఉండాలి అని, ఇందుకోసం అధికార యంత్రాంగం సమష్టి కృషితో పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి...

తమిళనాడు ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఎం కే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రజా రంజకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల ప్రొఫెషనల్ కోర్సుల్లో రిజర్వేషన్ ను స్టాలిన్ ప్రభుత్వం...

పోస్టాఫీసుల్లో 34 పౌర సేవలు

రాష్ట్రంలోని పోస్టాఫీసులన్నింటినీ నవంబరు నెలాఖరు కల్లా సర్వ సేవా కేంద్రాలు(సీఎస్‌సీ)గా మార్చేందుకు ఏపీ తపాలా శాఖ ప్రయత్నిస్తోంది. ఇందులో తపాలా సేవలతో పాటు 34 రకాల ఆన్‌లైన్‌ పౌరసేవలు సైతం అందుబాటులో ఉంటాయి....

నిన్నటి డ్రైవర్ దళితబంధుతో నేడు ఓనర్

నిన్నటి వరకు ఒకరి దగ్గర డ్రైవర్ గా పని చేసిన దళితుడు నేడు అదే వాహనానికి ఓనర్ గా మారడం దళిత బంధు గొప్పతనాన్ని తెలియజేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల...

ఆఫ్ఘన్ జోలికి మేము వెళ్ళం – రష్యా  

ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని రష్యా తేల్చి చెప్పింది.  ఆఫ్ఘన్ అంతర్గత విషయాల్లో రష్యా తల దూర్చదని ఆ దేశాధ్యక్షుడు వ్లద్మిర్ పుతిన్ మాస్కోలో ప్రకటించారు. కాబుల్ నుంచి మా బలగాలు ఇప్పటికే...

దళితబంధు పూర్తి నిధులు విడుదల

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు నేడు మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల...

రేవంత్ రెడ్డి ఓ డ్రామా ఆర్టిస్టు

రేవంత్ రెడ్డి ఓ డ్రామా ఆర్టిస్టని, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఉందని రేవంత్ రెడ్డిని పీయూసీ చైర్మన్ ఏ .జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. టెంట్ ,స్టంట్ ,ప్రెసెంట్ ,ఆబ్సెంట్ అన్నట్టుగా...

జీవో 111పై హైకోర్టులో విచారణ

జీవో 111పై హైకోర్టులో  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ వి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపింది. నాలుగేళ్లు దాటినా ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వడం...

కొత్త కేసులు 46 వేలు.. ఒక్క కేరళలోనే 32 వేలు

కరోనా రెండో దశ విజృంభణ నుంచి దక్షిణాది రాష్ట్రం కేరళ ఇంకా బయటపడట్లేదు. ఇటీవల అక్కడ వైరస్‌ వ్యాప్తి తగ్గినట్లే కన్పించినా తాజాగా మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వెలుగుచూసిన...

Most Read