Friday, February 28, 2025
HomeTrending News

ఇచ్చేది తెరాస‌… ‌చెప్పుకునేది బీజేపీ

ఇచ్చేది తెరాస‌ ప్రభుత్వం... ‌చెప్పుకునేది బీజేపీ అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. చిటికెడంతా ఉప్పువేసి...పప్పంతా నాదేనన్న తీరు బీజేపీ నాయకులదన్నారు. అంగన్ వాడీలకు కేంద్రం ఇచ్చేది రూ.2700 మాత్రమేనని,...

ఉత్తరాంధ్ర పై మాట్లాడే హక్కు లేదు: గుడివాడ

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు గానీ, ఆ పార్టీ నేతలకు గానీ లేదని అనకాపల్లి శాసనసభ్యుడు, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమరనాథ్ స్పష్టం చేశారు. 14 ఏళ్ళ...

కేసియార్ కు ప్రకాశం టిడిపి ఎమ్మెల్యేల లేఖ

ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కు లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టుపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు రాసిన లేఖపై పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు....

ప్రజాశ్రేయస్సే పరమావధి.. సీఎం స్టాలిన్

తమిళనాడు సీఎం స్టాలిన్ గద్దెనెక్కినప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నారు. డీఎంకే అధినేత ప్రజాశ్రేయస్సే పరమావధిగా ముందుకెళుతున్నారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం చాలా సాహసోపేతమైన ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు....

ఎమ్మెల్సీగా వాణిదేవి ప్రమాణ స్వీకారం

తెలంగాణ శాసన మండలిలోని చైర్మన్ గారి ఛాంబర్ లో నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణి దేవితో తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ...

నకిలీ పాత్రికేయులతో సమాజానికి ముప్పు

చట్టవిరుద్ధమైన, అనైతిక పద్ధతులకు పాల్పడే నకిలీ జర్నలిస్టులను తొలగించడానికి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృ త్వంలో 'ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు' (పీసీటీఎన్) ను 3 నెలల్లో ఏర్పాటు చేయాలని...

తెలంగాణలో కొత్త మద్యం షాపులు!

తెలంగాణ‌లో అక్టోబ‌ర్ నెల‌తో ఇప్పుడున్న 2,216 లిక్క‌ర్ షాపుల లైసెన్సులు ముగియ‌నున్నాయి. ఈ లైసెన్సులు ముగిసిన త‌రువాత మ‌ద్యం షాపుల వేలం ప్ర‌క్రియ ఉంటుంది. రాష్ట్రంలో సెప్టెంబ‌ర్ చివ‌రినాటికి కొత్త మ‌ద్యం పాల‌సీని...

చర్చల ఆలోచన లేదు: బొత్స

అమరావతి రైతులతో చర్చలు జరిపే ఆలోచన ఏదీ లేదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామని, కోర్టుల్లో ఉన్న ఇబ్బందులను...

తెలంగాణలో చంద్రబాబు కుట్రలు

తెలంగాణ రాష్ట్రంలో అలజడికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుట్రలకు తెర లేపారంటూ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నల్లగొండ జిల్లా...

25శాతం బియ్యం ఎప్.సి.ఐ కి అందజేత

యాసంగి ధాన్యం మిల్లింగ్ పై పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి నిలిపింది, మిల్లింగ్ వేగవంతం చేయడం కోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శనివారం మినిస్టర్ క్వార్టర్స్ లో పౌరసరఫరాల...

Most Read